CM-KCR-and-Other-Minister-and-Officials-Inagurated-Suryapet-Integrated-Vegetable-Market

ప్రగతిలో దూసుకుపోతున్న రాష్ట్రం

సూర్యాపేట జిల్లా నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభించి, కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావును లాంఛనంగా కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉద్యోగులనుద్దేశించి సీఎం మాట్లాడారు.
CM-KCR-Receiving-Gaurd-of-Honour-from-Police-1

తిరుగులేని రాష్ట్రం

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్‌ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్య్ర సమర యోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
TS-RTC-Driver-Happy-Mood-in-Warangal

ప్రభుత్వంలో టీఎస్‌ ఆర్టీసీ విలీనం

టీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఈ మేరకు వర్షాకాల శాసనసభ, మండలి సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఉభయ సభల ఆమోదం పొందారు. సంస్థ ఉద్యోగుల భద్రత, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ విలీనం జరిపినట్లు సీఎం కేసీఆర్‌ శాసనసభలో వెల్లడించారు.
Minister KTR handing over the check to BC beneficieries

సంక్షేమానికి స్వర్ణయుగం

సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలలో బిసి, ఎంబీసి కులవృత్తుల వారికి ఒక లక్ష రూపాయల గ్రాంట్‌ రూపంలో 600 మంది లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కుల పంపిణీ జరిగింది.

ముఖ్యాంశాలు

69,100 కోట్లతో మెట్రో రైలు విస్తరణ

69,100 కోట్లతో మెట్రో రైలు విస్తరణ

నాలుగు ఏండ్లలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో విస్తరణను పూర్తిస్థాయిలో చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మెట్రో రైలు అథారిటిని, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ (ఎంఏయుడి) శాఖను కేబినెట్‌ ఆదేశించింది.

సచివాలయంలో ప్రార్థనాలయాల ప్రారంభం

సచివాలయంలో ప్రార్థనాలయాల ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సచివాలయం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ పరిపాలనా చరిత్రలోనే మున్నెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తి ఫరిఢవిల్లింది.

మెదక్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా..

మెదక్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా..

మెదక్‌ను కూడా సిద్ధిపేట మాదిరిగా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని, అందుకు మంత్రి హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.

సమాచార శాఖ మంత్రిగా పట్నం

సమాచార శాఖ మంత్రిగా పట్నం

రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రిగా ఎమెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారంచేశారు. రాజ్‌ భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో మహేందర్‌ రెడ్డి చేత గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ తెలుగులో పదవీప్రమాణ స్వీకారం చేయించారు.

దళితబంధు విజయపథం

దళితబంధు విజయపథం

ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకం దేశంలో సంచలనాలు సృష్టిస్తున్నది. దళిత జాతి స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మాకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.

సంపాదకీయం

సతతం హరితం

సతతం హరితం

పర్యావరణ పరి రక్షణ, పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం‘ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తోంది. భవిష్యత్‌ తరాల వారికి చల్లని వాతావరణాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించాలనే ఉద్దేశ్యం.

Digital Telangana

ఇ-మ్యాగజిన్