ముఖ్యాంశాలు

నవ వసంతంలో అడుగిడిన నవ్య తెలంగాణ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కలగానే మిగిలిపోతుందేమోననే దిగులు చీకట్లను తొలగించి కలను సాకారం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు కొత్త వెలుగులను అందించిన మాన్యులు కేసీఆర్, చరిత్రలో ఒక పేజిలో స్థానం పొందటం కాదు.. చరిత్రనే సృష్టించారు..

కార్మిక క్షేత్రంలో…. తారకమంత్రం
ఆత్మహత్యలు, ఆకలిచావులతో కొట్టుమిట్టాడిన సిరిసిల్ల ఇప్పుడు సిరులొలుకుతోంది. మరమగ్గాల పారిశ్రామీకీకరణతో పరుగులు పెడుతోంది. చేతినిండా పని.. కడుపు నింపే వేతనంతో కార్మిక కుటుంబాలు భరోసాగా జీవిస్తున్నాయి.

నినాదాలు నిజమయ్యాయి
ఏడున్నర దశాబ్ధాల దేశ ప్రగతిలో అధికారం కోసం పార్టీలు ఎంచుకోని నినాదాలు లేవు.. ఇవ్వని హామీలు లేవు. కానీ ఏదైనా పార్టీ అందులో విజయం సాధించిందా అంటే చెప్పలేని పరిస్థితి.. కానీ కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నమైన కొత్త చరిత్రను లిఖించుకుంటున్నది.

సురక్షితంగా గిరిజన సంక్షేమం
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా కలిగిన రాష్ట్రాన్ని గిరిజన స్వభావం కలిగిన రాష్ట్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో 9.08 శాతం గిరిజన జనాభాతో తెలంగాణ ఒక్కటే గిరిజన స్వభావం కలిగిన రాష్ట్రంగా నిలుస్తుంది.

మిషన్ భగీరథతో తొలగిన తాగునీటి కష్టాలు
తెలంగాణలోని మారుమూల గ్రామీణ ప్రజలు సైతం తాగుతున్నవి ఒట్టి మంచినీళ్లు మాత్రమే కాదు- శుద్ధి చేసిన కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలు! ఇది తెలంగాణ సాధించిన గొప్ప విజయం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనం.

మహా సంకల్పం!
‘దేశం కోసం’జాతీయ రాజకీయాల్లోకి! ఎనిమిదేండ్లలో తిరుగులేని విజయాలు – మనమే నంబర్ వన్ ఉన్నది ఉన్నట్టు, ఏ మాటకా మాటే మాట్లాడుకోవాలంటే, తెలంగాణ ఈ ఎనిమిదేండ్ల (2014-2022)లోనే చరిత్రలో ఎన్నడూ లేనంత ఘనమైన అభివృద్ధి జాతరకు తెర తీసింది.
సంపాదకీయం

అనంతర దృశ్యం
నిన్నటి కష్టాలను శాశ్వతంగా నివారించడంతోపాటు, రేపటి ఆశలను సజీవంగా అందరికీ కళ్లముందు నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కవోని దీక్షతో కృషి చేస్తున్నది. స్వరాష్ట్రంలో గత ఎనమిదేళ్లలో సాదించిన ప్రగతి ఫలాలను అందరికీ అందించే దిశగా పటిష్ట కార్యాచరణ అమలు జరుగుతున్నది.