జాతి రతనాలు

‘మరణం చివరి చరణం కాని కవి’ అలిశెట్టి ప్రభాకర్‌

‘మరణం చివరి చరణం కాని కవి’ అలిశెట్టి ప్రభాకర్‌

చిత్రకళది అంతర్జాతీయ భాష. కవిత్వానిది ప్రాదేశిక భాష. కవిత్వంలో కొంత చిత్రలేఖనం, చిత్రలేఖనంలో కొంత కవిత్వం మిళితమై ఉంటాయి.

హైదరాబాద్‌ కొహినూర్‌ వజ్రం నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌

హైదరాబాద్‌ కొహినూర్‌ వజ్రం నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌

ఇది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న రోజుల నాటి ముచ్చట. ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని ఇంజనీరింగ్‌ శాఖల ఇంజనీర్లు సంఘటితమై తెలంగాణ ఇంజనీర్స్‌ జె ఎ సి ని ఏర్పాటు చేసుకున్నారు.

తత్త్వ బోధకుడు ఇద్దాసు

తత్త్వ బోధకుడు ఇద్దాసు

నల్గొండ జిల్లా పెద్దఊర మండలం చింతపల్లి గ్రామంలో క్రీ.శ. 1811 ప్రాంతంలో దున్న ఇద్దాసు జన్మించాడు. ఎల్లమ్మ, రామయ్య వీరి తల్లిదండ్రులు. పశువుల కాపరిగా, జీతగాడిగా ఇద్దాసు పనిచేశాడు.

default-featured-image

పోతన మన వాడని చాటిన కవి

అనుముల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి మహాకవి, ఉత్తమ పండితుడు, గొప్ప పరిశోధకుడు, సంస్కృతాంధ్ర భాషా కోవిదులు, దేశభక్తులు, సంస్కరణాభిలాషులు, ఉదాత్తమైన ప్రవర్తన కలవారు.

మహామహోపాధ్యాయ  కప్పగంతుల లక్ష్మణశాస్త్రి

మహామహోపాధ్యాయ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి తెలంగాణ గర్వించదగ్గ కవి పండితులలో ముందువరుసలో ఉంటారు. సంస్కృతంతోపాటు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో

తెలంగాణా తాత్త్విక కవి  ‘అయ్యగారు’

తెలంగాణా తాత్త్విక కవి ‘అయ్యగారు’

ఛందోబద్ధముగా మదీయము మనస్తాపంబు నీ ముందు నీ చందానన్‌ వెలికుచ్చెగాని, కవితా సౌందర్యమున్‌ జూపి నీ డెందంబున్‌ హరియించు పూన్కి యని పాటింపంగ రా దిందిరా నందాలంబన! నీకు నామినుకు లెంతల్‌! వేణుగోపాలకా!…

తెలంగాణ సమున్నత శిఖరం   సురవరం

తెలంగాణ సమున్నత శిఖరం సురవరం

సురవరం వారి జన్మస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బోరవెల్లి గ్రామం. క్రీ.శ. 1896లో నారాయణరెడ్డి, రంగమ్మ దంపతులకు జన్మించారు.

ఉద్యమ జీవి    నెమిలికొండ రంగాచార్యులు (1920-1965)

ఉద్యమ జీవి నెమిలికొండ రంగాచార్యులు (1920-1965)

డాక్టర్‌ శ్రీరంగాచార్య సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన ధర్మాపురం గ్రామంలో నెమిలికొండ యింటి పేరున్న శ్రీవైష్ణవ కుటుంబం ప్రసిద్ధిగాంచింది. వీరు భూస్వాములు. గ్రామ పటేల్‌, పట్వారి దొరతనం కూడా వీరిదే. దీనికి…

పరిణత ప్రజ్ఞామూర్తి  పండిత గడియారం రామకృష్ణ శర్మ

పరిణత ప్రజ్ఞామూర్తి పండిత గడియారం రామకృష్ణ శర్మ

గన్నమరాజు గిరిజా మనోహర బాబు శ్రీచాళుక్య నృపాది పాలితము, రాశీభూత విద్యాకళా ప్రాచుర్యం బల దక్షిణా పథ పవిత్ర క్షేత్ర రాజంబు నా ప్రాచీనాంధ్ర విభూతి చిహ్నమగు నాలంపూరు నందాంధ్ర వా ణీ…

కవి సింహం ధవళశ్రీ

కవి సింహం ధవళశ్రీ

పున్న అంజయ్య తెలంగాణ విముక్తి ఉద్యమం జరుగుతున్న రోజుల్లో నిజాం నవాబు క్రూర పరిపాలనకు బలైపోతున్న సమయంలో కవులు కొంతమంది నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోలేదు. కవి సింహంలా గర్జించారు. వారిలో దాశరథి, కాళోజిల…