పుస్తక దర్శిని

అక్షర తపస్వి అమూల్య రచనలు

అక్షర తపస్వి అమూల్య రచనలు

ఆచార్య ఎస్వీ రామారావు సాహిత్య పథంలో అనునిత్యం పయనించే సహృదయుడైన బాటసారి. ఎనిమిది పదులు దాటిన వయసులోనూ అక్షర సేద్యాన్ని కొనసాగిస్తున్న అరుదైన సారస్వత కృషీవలులు. అనేక గ్రంథాలు రచించినా, ‘‘నేను వ్రాసినదే తుదివాక్యం అన్నభావంతో నేను పుస్తకాలు వ్రాయను.

default-featured-image

సినిమాయే జీవితం

నూట ఇరవై యేండ్లకు పైబడ్డ భారతీయ సినీ చరిత్రలో ఎన్నో మైలు రాళ్లు. అందులో తెలుగు సినిమాకు దాదాపు ఎనిమిది, తొమ్మిది దశాబ్దాల చరిత్ర వుంది. ఇందులో తొలినాళ్ళ నుండి కూడా ఆంధ్రా వాళ్ల ఆధిపత్యమే కొనసాగింది.

default-featured-image

అభ్యుదయ తెలంగాణ

ఈ పుస్తక రచనకు పూనుకున్న రచయిత కన్నోజు మనోహరాచారి గతంలో ప్రమాణ స్వీకారం నుంచి ప్రమాణ స్వీకారం దాకా అనే పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఇందులో తెరాస పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన

అనువాద శిఖరం జలజం

అనువాద శిఖరం జలజం

పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, కవి, మేధావి, రచయిత, సహృదయ శిఖామణి, విద్యాసంస్థల అధినేత, పత్రికా సంపాదకులు, సాహితీవేత్త, అనువాద ‘శిఖరం’, తెలంగాణ ఉద్యమ నాయకులు జలజం సత్యనారాయణ.

సమవీక్షణ వీక్షణం

సమవీక్షణ వీక్షణం

బడికి వెళ్ళే పసిప్రాయంలోనే ‘భావమంజరి’ అనే పద్యకృతి, మూడు పదుల వయసులోనే ‘చేదబావి’ కవితా సంపుటి, స్నేహితులతో కలిసి ‘ఆచూకీ’, మొన్న మొన్నటి వేర్పాటు తెలంగాణా ఉద్యమంలో ‘తండ్లాట’ వెలువరించి, అటు పండిత ప్రకాండులు, ఇటు సామాన్య ప్రజ అభిమానం చూరగొన్న కవి, కథకులు డా॥ కాంచనపల్లి గోవర్ధన రాజు.

తెలుగు పరిశోధనల నిగ్గుదేల్చిన ‘సారాంశం’

తెలుగు పరిశోధనల నిగ్గుదేల్చిన ‘సారాంశం’

ఆధునిక కాలంలో ‘పరిశోధన’దే పెద్ద పీట. రంగం ఏదైనా కావచ్చు కాని దాని లోతులు చూడాలంటే మాత్రం మిక్కిలి అవసరమైనది పరిశోధన మాత్రమే.

తెలంగాణ ప్రబంధం షట్చక్రవర్తి చరిత్ర

తెలంగాణ ప్రబంధం షట్చక్రవర్తి చరిత్ర

తెలుగు సాహిత్య చరిత్రలో ‘ప్రబంధ యుగం’ తెలుగు పద్య శిల్ప రీతులకు పట్టుగొమ్మ. తెలుగు జాతి జీవన వికాస సంపదకు కల్పవృక్ష శాఖ. క్రీ.శ. 1503-1512 మధ్య కాలంలో తెలుగు భాషలో తెలంగాణ ప్రాంతం మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని చరిగొండ సీమ నుండి తొలి ప్రబంధంగా ‘చిత్ర భారతం’ వెలుగు చూసిన మాట వాస్తవం.

ప్రావీణ్యత గల కవితలను వర్షించిన ‘పరావలయం’

ప్రావీణ్యత గల కవితలను వర్షించిన ‘పరావలయం’

తమ పంచేంద్రియ అనుభవ ప్రత్యయాల ద్వారా నిరంతరం కవి హృదయానికి చేరే అనుభూతులను అభివ్యక్తం చేయడమే కవి నిర్దిష్ట కర్తవ్యం. అప్పుడే జీవిస్తున్న కళల ప్రభావాన్ని వర్తమాన సామాజికులు గ్రహించ గలుగుతారు అనడానికి ప్రత్యేక సాక్ష్యం ‘పరావలయం’ కవిత్వ సంపుటి.

అలుపెరగని అక్షర శ్రామికుడు రంగినేని సుబ్రహ్మణ్యం

అలుపెరగని అక్షర శ్రామికుడు రంగినేని సుబ్రహ్మణ్యం

ఇలాంటి పూర్వ కవుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సంస్థానంతర కాలంలో అనకే మంది కవులు వివిధ సాహిత్యప్రక్రియాల్లో రచనలు చేశారు, చేస్తున్నారు. వారిలో కీర్తిశేషులు రంగినేని సుబ్రహ్మణ్యం ఒకరు.

అక్కడ మైకుల్లో పత్రికా పఠనం !

అక్కడ మైకుల్లో పత్రికా పఠనం !

పవిత్ర పంచకోశ ఉత్తర వాహిని గోదావరి నదీ తీరాన చెన్నూరు ప్రాంతంలో విజ్ఞాన కొండ. అదే శ్రీ గోదావరి వాచనాలయం(గ్రంథాలయం).