చిత్రకారులు

ఆ కాలేజీలో చదివితే ఎంత బాగుండేది !

ఆ కాలేజీలో చదివితే ఎంత బాగుండేది !

నయాపూల్‌ రోడ్డులో కారులో వెళుతున్నప్పుడు మా వారు, దివంగత ప్రజానేత ఇంద్రారెడ్డి ఎంతో ఆనందంతో సిటీ కళాశాల గొప్పతనాన్నిగురించి పదే పదే చెప్పేవారు. ‘‘మా సిటీ కళాశాల” అని గర్వంగా పొంగిపోయేవారు.

వైవిధ్యం – వైశిష్ట్యం      -టి.ఉడయవర్లు

వైవిధ్యం – వైశిష్ట్యం -టి.ఉడయవర్లు

డెబ్బయేండ్ల వయస్సులోను ఒకచోట కూర్చొని
”రామా కృష్ణ” అనుకోకుండా ప్రయోగశీలంతో నిరంతరం రామకృష్ణ వివిధ పదార్థాలతో వినూత్న కళారూపాలను రూపొందిస్తున్న సృజనాత్మక కళాకారుడు.

తెలంగాణ పట చిత్రాలు ‘కాకిపడిగెలు’

తెలంగాణ పట చిత్రాలు ‘కాకిపడిగెలు’

తెలంగాణాలోని కాకిపడిగెలు చూసే కాపు రాజయ్య కుంచెపట్టారు. జాతీయ స్థాయి చిత్రకారుడుగా ఎదిగి, పుట్టిన నేలకు, స్ఫూర్తినిచ్చిన కళకు గుర్తింపు తెచ్చాడు. నకాశీ చిత్రాల ప్రేరణతోనే వందలాది చిత్రాలు గీశాడు. ఎందరో శిశ్యులను తయారు చేశాడు.

చిత్రకళోపాసకుడు సామల సదాశివ

చిత్రకళోపాసకుడు సామల సదాశివ

డా|| సామల సదాశివ బహుభాషా వేత్త. సంగీత సాహిత్యాలలో అనన్యమైన పాండిత్యం గలవారు. వారు రాసిన సంగీత ప్రధానమైన ‘స్వరలయలు’ గ్రంథానికే కేంద్రసాహిత్య అకాడమి పురస్కారం వరించింది. సదాశివ ఉర్దూ, ఫారసీ, హిందీ, మరాఠీ భాషా సాహిత్యాలను తెలుగు వారికి పరిచయం చేసినారు.

భిన్న సంస్కృతుల సంగమం

భిన్న సంస్కృతుల సంగమం

”భిన్న సంస్కృతులు ఎదిగి పూచినపాదు” హైదరాబాదు అన్న అంశానికి నిర్వచనంలాంటి చూడచక్కని జీవితం తొణికిసలాడే చిత్రాలు అనేకం వేసిన, వేస్తున్న వర్ధమాన కళాకారుడు బి. అక్షయ ఆనంద్‌ సింగ్‌.

ప్రపంచ ప్రఖ్యాతి గడించిన  కృష్ణారెడ్డి కళాగమనం

ప్రపంచ ప్రఖ్యాతి గడించిన కృష్ణారెడ్డి కళాగమనం

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, తెలుగుజాతి కళా ఖ్యాతి ప్రపంచ కీర్తి శిఖరంపై ఆవిష్కరించిన గొప్ప కళాకారుడు శిల్పి కృష్ణారెడ్డి. చిత్తూరు జిల్లా నందనూరు గ్రామంలో 1925లో జన్మించిన ఆయన పాఠశాల జీవితం గడుపుతుండగానే ఆయనలో కళాభిరుచి వికసించింది.

విచిత్ర చిత్రాలు

విచిత్ర చిత్రాలు

తొలి రోజులలో ఆకలితో అలమటించే మనిషిని, ఆ తర్వాత పనిపాటలతో పస్తులు లేకుండా బతికే మనిషిని, ఇప్పుడేమో మనిషిని కటాక్షించే దేవుణ్ణి వస్తువుగా చేసుకుని చిత్రాలు – శిల్పాలు రూపొందిస్తున్న సృజన్మాతక యువ కళాకారుడు – అప్పం రాఘవేంద్ర.

సాటిలేని మేటి

సాటిలేని మేటి

అట్టి చిత్రాలను గీసిన సాటిలేని మేటి చిత్రకారుడు సయీద్‌ బిన్‌ మహ్మద్‌. నీటి ఉపరితలంపై తైలవర్ణాలతో విన్యాసం చేసి కళా హృదయుల మదిలో హరివిల్లులు విరిపించడం ఈ ప్రక్రియ విశేషం.

ప్రజా శిల్పి

ప్రజా శిల్పి

ఈ అనంత విశ్వంలో ఎన్ని వస్తువులున్నా, ప్రజా సంబంధ అంశాలనే స్వీకరించి సార్వజనీనం చేసిన సృజనాత్మక శిల్పి ఆయన. ఇవ్వాళ గొప్ప శిల్పులుగా చెలామణి అవుతున్న వారికి మార్గనిర్దేశం చేసిన మహోపాధ్యాయుడాయన. ఆయన అసలు పేరు మహ్మద్‌ ఉస్మాన్‌ సిద్ధిఖీ.

చిత్ర కళలో ‘దొర’!

చిత్ర కళలో ‘దొర’!

స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ఆత్మాను భూతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సృజనాత్మక చిత్రకారుడు డి. దొరైస్వామి. ఆయన తొలి దశలో వేసిన బిలవర్ణ చిత్రాల్లోనైనా, మలిదశలో గీసిన తైలవర్ణ చిత్రాల్లోనైనా, టెంపెరా బాణీ చిత్రాల్లోనైనా.