రంగుల రేఖల రసరమ్య గీతాలు
ప్రాదేశిక చిత్రకారుడుగా తన కళా జీవితాన్ని విద్యార్థి దశలోనే ప్రారంభించిన పెండెం గౌరీశంకర్ పల్లెపట్టులోని ప్రకృతికి, పడుచులకు, ప్రేమికులకు, దంపతులకు, పులువురు ప్రముఖులకు, పట్టణాలలో బతుకుభారమైన అట్టడుగు వర్గాల ప్రజానీకానికి తన చిత్రాలలో వాస్తవిక దృష్టితో చోటు కల్పించాడు.