బంగారు తెలంగాణ

పారిశ్రామిక వేత్తలు ఫిదా

పారిశ్రామిక వేత్తలు ఫిదా

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకుపోవడంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌-ఐఐసీ) విజయవంతంగా దూసుకువెళుతోంది.  పరిశ్రమల ఏర్పాటుకు భూముల గుర్తింపు, భూసేకరణ, కేటాయింపులతో పాటుగా కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటు, అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది. 

తెలంగాణ స్వాతంత్య్ర ఫలాలు

తెలంగాణ స్వాతంత్య్ర ఫలాలు

ఉద్యమ నాయకునిదేనన్న భావనతో తెలంగాణ ప్రజలు తదనంతరం వచ్చిన ఎన్నికలన్నింటిలోనూ కేసీఆర్‌నే సమర్థించిన కారణాలు పరిశీలిస్తే, దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా మనల్ని ప్రగతి మార్గంలో నడిపిస్తున్న తీరు అసామాన్యం.

నిజంగా నిజం…

నిజంగా నిజం…

2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పల్లెలను ఒకసారి యాదికి చేసుకొండ్రి ఎట్లుండేనో. ఊరు ముంగటనే కాలు పెడదామంటే సందు లేకుండా బాట పొంటి మురికి తుమ్మ సెట్లు. దానికి తోడు పెద్దోళ్ళు,

హార్వెస్టర్‌కు యజమానులైన తల్లీ, బిడ్డ… కూలీలను యజమానులుగా మార్చిన ‘దళిత బంధు’

హార్వెస్టర్‌కు యజమానులైన తల్లీ, బిడ్డ… కూలీలను యజమానులుగా మార్చిన ‘దళిత బంధు’

నిన్నటి వరకు వ్యవసాయ కూలీలుగా పనిచేసిన మన్యాల రాధమ్మ-అయిలయ్య, చిత్తారి సుమలత- రాజేందర్‌ దంపతులు నేడు ‘దళిత బంధు’ పథకం మంజూరుతో హార్వెస్టర్‌కు యజమానులుగా మారారు. హార్వెస్టర్‌ ద్వారా ఖర్చులు పోనూ రోజుకు 12 వేల ఆదాయం పొందుతున్నారు.

పేదల ఆత్మగౌరవ సౌధాలు

పేదల ఆత్మగౌరవ సౌధాలు

రెండు పడక గదుల గృహాలు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఓల్డ్‌ మారెడ్‌ పల్లిలో 5.18 ఎకరాలలో ఒక్కొక్కటి 560 స్క్వేర్‌ ఫీట్ల తో ఒక్కొక్క యూనిట్‌ రూ. 7.75 లక్షల ఖర్చుతో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ సముదాయాన్ని కెటిఆర్‌ ప్రారంభించారు.

నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కొలువులన్నీ ఒకే దఫా భర్తీచేస్తున్నట్టు ముఖ్యమంత్రి రాష్ట్ర శాసన సభ వేదికగా చేసిన ప్రకటన ఉద్యోగార్థులలో ఆనందోత్సాహాలను నింపింది.

ఆరోగ్యంలో తెలంగాణ ఆదర్శం

ఆరోగ్యంలో తెలంగాణ ఆదర్శం

ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వం కనీస భాద్యత. ఆ భాద్యతను నిర్వర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనిమిదేళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నారు.

ప్రభుత్వం చేసిన కల్యాణాలు 10 లక్షలు

ప్రభుత్వం చేసిన కల్యాణాలు 10 లక్షలు

పేద ప్రజలకు తమ ఆడపిల్లల పెళ్ళిళ్ళు భారంగా మారిన నేపథ్యంలో వారికి ప్రభుత్వం వైపున చేయూత నందించాలని సంకల్పించారు. ఆ సంకల్పం నుంచి పుట్టిందే కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకం.ఈ పథకం, 2014, అక్టోబర్‌ 2న ప్రవేశపెట్టడం జరిగింది.పేద ప్రజల పెళ్ళిళ్ళకు సహాయం చేయడం ప్రారంభించి ఏడు సంవత్సరాలు పూర్తయి, పదిలక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి.

మల్లన్న పాదాల చెంతకు గోదావరి జలాలు

మల్లన్న పాదాల చెంతకు గోదావరి జలాలు

కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్‌ కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతానని గతంలో ప్రకటించిన మేరకు, మల్లన్నసాగర్‌ సభానంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లారు.