సంస్కృతి

తెలంగాణ జానపదాలలో దసరా.. దీపావళి

తెలంగాణ జానపదాలలో దసరా.. దీపావళి

సత్యం, శివం, సౌందర్యం అనే మూడు గుణాలకు నిలయం తెలంగాణ రాష్ట్రం. అందమైన, అరుదైన పలుకుబడులకూ, జీవనశైలులకూ నెలవైన ఈ రాష్ట్రంలోని జనపదాలు అపురూపమైన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలు.

కృష్ణవేణి పుష్కరాలతో పులకించిన ”తెలంగాణం”  వైభవంగా ముగిసిన పుష్కరాలు

కృష్ణవేణి పుష్కరాలతో పులకించిన ”తెలంగాణం” వైభవంగా ముగిసిన పుష్కరాలు

తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక చింతనతో ఆది పుష్కర కాలం పులకించిపోయింది. కృష్ణవేణి తరంగాలలో స్నానమాచరించి భక్తులు పునీతులయ్యారు. కృష్ణమ్మతల్లిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆగస్టు 12న కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించిన శుభ…

కృష్ణానదీ సాంస్కృతిక వైభవం

కృష్ణానదీ సాంస్కృతిక వైభవం

తెలుగు నేలపై పారే నదుల్లో అతి పెద్ద నదులు రెండు. ఒకటి గోదావరి, రెండు కృష్ణ. ఈ రెండు నదులను ప్రాచీన కాలంలో తెల్లనది, నల్లనది అనే అర్థంలో తెలివాహ, కణ్ణ బెణ్ణ అని పిలిచేవారు.

కర్మభూమి ధర్మకార్యం పుష్కర సంస్కారం

కర్మభూమి ధర్మకార్యం పుష్కర సంస్కారం

జీవన లక్ష్యమైన మోక్షాన్ని, విముక్తిని పొందాలంటే సంస్కార భావనతో నిరంతర శుద్ధి ప్రక్రియలో ఉండాలి. కాలానుగుణమైన శుద్ధి ప్రక్రియలు తప్పనిసరిగా పాటించాలి. భారతీయ జీవనవిధానంలో ఆ మార్గంలో వ్యక్తి ఉన్నతమైన సంస్కార విధుల్ని నిర్వహించే కర్మలే పుష్కర సంస్కారాలు.

కృష్ణవేణి తీరంలో పవిత్ర క్షేత్రాలు

కృష్ణవేణి తీరంలో పవిత్ర క్షేత్రాలు

గత సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం. జూలై నెల 30 తేదీ నుంచి గోదావరి అంత్య పుష్కరాలు కూడా జరుపుకున్నాం. గోదావరి అంత్య పుష్కరాలు పూర్తయిన నాటి నుంచి ప్రారంభమయ్యే మరో పుష్కరాలు కృష్ణా పుష్కరాలు.

సత్కార్యాల సమాహారం… రంజాన్‌

సత్కార్యాల సమాహారం… రంజాన్‌

కఠోర ఉపవాస దీక్షలు… భక్తి ప్రపత్తులతో నమాజులు… శోభాయమానంగా మజీదులు… ధాన, ధర్మాలు… హలీం ఘుమఘుమలు.. మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందులు… కళకళలాడే దుకాణాలు… షాపింగ్‌ సందడి… ఇవి పవిత్ర రంజాన్‌ మాసంలో నెలవంక నుంచి నెలవంక వరకు కనిపించే ప్రత్యేకతలు.

బోనం మన ప్రత్యేకం

బోనం మన ప్రత్యేకం

భోజనం పదమే బోనంగా మారింది. ఆ దేవత మహంకాళి, పెద్దమ్మ, మైసమ్మ ఎవరైనా కాని, ఆ తల్లి దగ్గరికి అన్నం ప్రసాదంగా తీసుకుని వెళ్లడాన్నే బోనం అంటారు.

భద్రాద్రి అభివృద్ధికి 100 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన

భద్రాద్రి అభివృద్ధికి 100 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన

ఎంతో చారిత్రక ప్రాశస్త్యం గల ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం ఈ ఏడాదే 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. 

అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ పంపిన సీఎం

అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ పంపిన సీఎం

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అజ్మీర్‌ దర్గాకు
 ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాదర్‌ పంపించారు. ఏప్రిల్‌ 13వ తేదీన తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వైపున ఈ చాదర్‌ను అందచేశారు.

కృష్ణా పుష్కరాలకు భారీ ఏర్పాట్లు  మే 2016

కృష్ణా పుష్కరాలకు భారీ ఏర్పాట్లు మే 2016

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహా బలేశ్వరం కొండల్లో పుట్టి కర్ణాటక మీదుగా మహబూబ్‌ నగర్‌, నల్లగొండ జిల్లాల్లో ప్రవహిస్తున్న కృష్ణమ్మకు త్వరలోనే పుష్కరశోభ సంతరించుకోనున్నది.