నిరుద్యోగులకు వరం ఈ ప్రసారాలు
తెలంగాణ ప్రభుత్వం మరో మారు భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. ఆ తీపి కబురు నిరుద్యోగుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా చేయాలని టి-సాట్ తలచింది.
తెలంగాణ ప్రభుత్వం మరో మారు భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. ఆ తీపి కబురు నిరుద్యోగుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా చేయాలని టి-సాట్ తలచింది.
తెలంగాణ ఏర్పడితే ఏదో ఉపద్రవం వస్తుందన్న స్థాయిలో సాగిన దుష్ప్రచారాన్ని తుత్తునియలు చేస్తూ గత నాలుగేళ్లలో ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబడింది మన రాష్ట్రం.
మహిళలు కొత్తచరిత్ర లిఖించి ఆవిష్కరణల రంగంలో ముందడుగు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వీహబ్ మొదటిమెట్టు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి తారకరామారావు ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ధేశించిన విజన్ 2024 లక్ష్య సాధనలో రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కే.టీ.రామారావు చొరవతో టి-సాట్ తెలంగాణ ప్రజలకు చేరువౌతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ”సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరంగా” ప్రకటించిన నేపథ్యంలో పోలీసు శాఖ ముందడుగు వేస్తూ, తొలి రోజున ప్రత్యేకంగా రూపొందించిన ”టి ఎస్ కాప్” పేరు గల యాప్ ను డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఎం. మహేందర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
తెలంగాణది వినూత్నమైన పారిశ్రామిక విధానం. పుష్కలంగా మానవ వనరులు,తగినన్ని వసతులు, సౌకర్యాలు వున్నాయి. ఈ అంశాలకు తగిన ప్రాధాన్యతను కల్పించి, విస్తృత ప్రచారం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం వుంది
తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖమంత్రిగా సమాజం మొత్తాన్ని ప్రభావితం చేసే విధంగా ఆయన కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఈ కీలకాంశాన్ని గుర్తించి ”స్కోచ్’ సంస్థ సెప్టెంబర్ 9న ప్రభావశీల మంత్రిగా ఆయనను గౌరవించి కొత్త ఢిల్లీలో సత్కరించింది.
ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లాలన్న తెలంగాణ ప్రభుత్వం ఆశయం శరవేగంగా ముందుకు పోతుంది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి పట్టణాల్లో ఐటి టవర్ల నిర్మాణానికి అమోదం తెల్పిన ప్రభుత్వం నిజామాబాద్ పట్టణానికి ఐటి పరిశ్రమను తీసుకెళ్లనున్నట్లు తెల్పింది.
ఇంటింటికీ ఇంటర్నెట్ సాకారంకాబోతున్న కల మనుషులమధ్యన కనెక్టివిటి అత్యంత కీలకంగా మారిన కాలమిది ఆ కనెక్టివిటీకి ఇంటర్నెట్ వీలు కల్పిస్తోంది.
దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో, విషయ పరిజ్ఞానం కలిగిన యువ మంత్రి కేటీఆర్ సారధ్యంలో ఐటీ శాఖ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.