వికాసం
విజయనగరాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు?
1) కృష్ణా 2) భీమా 3) తుంగభద్ర 4) మూసీ
విజయనగరాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు?
1) కృష్ణా 2) భీమా 3) తుంగభద్ర 4) మూసీ
ఇది గోల్కొండ కోటవద్ద నయాఖిల్లా దగ్గర ఉన్నది. ఇది ఆఫ్రికన్ లూవోటూ దీని ఎత్తు 79 అడుగులు, కాండం చుట్టు కొలత 25 మీ. ఉంటుంది.
పదేళ్ల కిందట గుర్తించిన భారీ తోకచుక్క మరో తొమ్మిదేళ్లకు (2031 నాటికి) భూమి సమీపానికి రానున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడిరచారు.
త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న గ్రూప్స్, యూనిఫాం పోస్టుల పరీక్షల్లో ఏడాదిగా శాస్త్ర సాంకేతిక అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటిపై సంక్షిప్తంగా పోటీ పరీక్షార్థుల కోసం.
విజ్ఞానశాస్త్రం (సైన్స్) నిత్య నూతనం. వింతలు, విశేషాలనుంచి భూమి, సౌర కుటుంబం, అంతరిక్షం, వాతావరణ మార్పులు, ఆవిష్కరణలు, అన్వేషణలు, ప్రకృతి, జీవజాతులు, సముద్రాలు, శరీర నిర్మాణాలు, వైద్యం వంటి అనేక రంగాలలో సామాన్యులకు తెలియని సత్యాలు ఎన్నో. ఆసక్తికరమైన వాటిని ఈ శీర్షికన తెలుసుకొందాం.
ఆర్థిక స్థితి బాగోలేక డాక్టర్ చదువుకు దూరమయ్యే హైదరాబాద్లో నివాసముంటున్న గిరిజన విద్యార్థి అనూషకు ఆర్థిక సహాయం అందించి తిరిగి ఆమె డాక్టర్ కావడానికి దోహదపడ్డ మంత్రి కేటీఆర్ ఔదార్యాన్ని పలువురు ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
శానికి చేసిన సేవ తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీ. వీ. నరసింహా రావు ఎంతో ఉన్నతమైనది. ప్రధానిగా భారతదేశ ఖ్యాతిని జగద్విదిథం చేయడంలో పీ. వీ చేపట్టిన విధానాలు, సంస్కరణలు సాటిలేనివి.
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ సంఘర్షణ.. ఒక విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సంఘర్షణ. కుటుంబంలో ఇద్దరు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు సంఘర్షణ. అమ్మానాన్నదొకమాట, పిల్లలదొకమాట అయినప్పుడు సంఘర్షణ. పిల్లల మాట పెద్దలు మన్నించనప్పుడు…
”పల్లెలు దేశానికి పట్టు కొమ్మలు” అని గాంధీజీ చెప్పిన మాటలు అక్షరాల నిజం చేయడమే కాదు. ఇవాళ ఇబ్రహీంపూర్ గ్రామం ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులకే పాఠాలు నేర్పుతున్నది.
గత నెల సంచికలో ప్రపంచవ్యాప్తంగా మనుషులు ‘తప్పు’గా ఆలోచించే పద్ధతులను గురించి చర్చించాము. వాటిని గుర్తించి, తాము ఆలోచించే విధానం వలననే జీవితంలో అశాంతి, ఎంతో వత్తిడిని అనుభవిస్తున్నామని తెలుసుకోవాలి,