సినిమా

గానకళకు ప్రాణదీపం

గానకళకు ప్రాణదీపం

ఆమె ఎంతటి మహాగాయనో మనం గాంధీజీ, నెహ్రూ, రాజాజీ, సరోజినీ నాయుడు తదితర ప్రముఖుల మాటల్లో విన్నాం. స్వయంగా కచేరీలో కన్నాం. ఇప్పటికీ నిత్యం వింటూనే ఉన్నాం. జన సామాన్యానికి చేరువైన ఒకే ఒక విదుషిగా ఎం.ఎస్.ను పేర్కొనవచ్చు. ఈ కర్ణాటక సంగీత లక్ష్మి

కళను గౌరవిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది

కళను గౌరవిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది

. జూన్‌ 21న హైదరాబాద్‌ నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించిన ‘బస్తీ’ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

మూడు హృదయాల చప్పుడు

మూడు హృదయాల చప్పుడు

సినిమా అంటే భారీ సెట్టింగులు, పంచ్‌ డైలాగులు, ఫైట్లు, పాటలుగా మారిపోయాయి. మానవ సంబంధాలు, కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఈ రోజుల్లో చాలా తక్కువ.

మళ్లీ కూయవా గువ్వ..

మళ్లీ కూయవా గువ్వ..

లంగాణ ముద్దుబిడ్డ, సంగీత స్వర చక్రవర్తి చక్రి ఆకస్మిక మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. ‘వెన్నెల్లో హాయ్‌ హాయ్‌….’ అంటూ సంగీత స్వరాలు కురిపించి, జగమంత కుటుంబం నాది అని ప్రకటించిన చక్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

హైదరాబాద్‌ జీవనశైలికి నీరాజనం

హైదరాబాద్‌ జీవనశైలికి నీరాజనం

ది సిటీ
‘‘డాక్యుమెంటరీ అంటే వస్తువులను, వ్యక్తులను, భవనాలను ఉన్నదున్నట్లుగా తీయడం మాత్రమే కాదు. ఈ మూడింటి మధ్య ఉన్న జీవనానుబంధాన్ని, జీవనానుభూతిని చైతన్యవంతంగా (డైనమిక్‌)గా ఆవిష్కరించడమే అని డాక్యుమెంటరీల పితామహుడు జాన్‌ గ్రీర్‌సన్‌ ఓ సందర్భంలో చెప్పారు.

నరసింగరావు   సినిమాలు

నరసింగరావు సినిమాలు

తెలంగాణా సినిమాకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి పెట్టిన దృశ్య స్వాప్నికుడు – నరసింగ రావు! అందుకే ఆయన ‘రంగుల కల’ కు ‘మా భూమి’ పులకరించింది. ఆయన చలన చిత్ర ‘ఆకృతి’ కి ‘మట్టి మనుషులు’, ‘దాసి’ వంటి సామాన్యులే కథానాయ కులయ్యారు! ఆయన సృజించిన ‘హరివిల్లు’ని చూసి, ‘మా ఊరు’, ‘ది సిటీ’ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలూ సలామ్‌ చేస్తాయి…