సిద్ధిపేట వెంకటరావు
నేను న్యాయవాదిగా ప్రాక్టిస్ చేసింది సిరిసిల్లలో. సిద్ధిపేట, సిరిసిల్లా రెండు ఆనుకుని వుంటాయి. మా వూరు వేములవాడ కూడా చాలా దగ్గర.
నేను న్యాయవాదిగా ప్రాక్టిస్ చేసింది సిరిసిల్లలో. సిద్ధిపేట, సిరిసిల్లా రెండు ఆనుకుని వుంటాయి. మా వూరు వేములవాడ కూడా చాలా దగ్గర.
బుద్దుని తర్వాత సంపూర్ణ మానవ సమాజానికి ఇంత గొప్ప సందేశం ఇచ్చిన మహాపురుషుడు గాంధీ ఒక్కడే. ఆయన తత్త్వదర్శనంలో బుద్ధునిలో ఉన్న మౌలికత లేదు.
అసలు కొప్పరపు కవులు కవిత్వం తప్ప ఏదైనా ప్రోజ్లో కూడా మాట్లాడేవారా.. అన్నంత ఆశువు, అన్నంత వేగం. వాళ్ళ మాటల్లో కేవలం మాట్లాడాలనుకున్నా గానీ కవిత్వమే వచ్చేది.
వాల్మీకి శోకం నుంచి శ్లోకం ప్రభవించింది. అది రామాయణ కావ్యమైంది.. పి.వి. వేదనలోంచి శోధన మొదలైయింది… ఆది ‘అయోధ్య ఘటనకు సాక్షర చారిత్రక రచనగా నిలిచింది. రామాయణము, రామజన్మ భూమి – రెండూ అయోధ్య రామునికి చెందినవే కావడం గమనార్హం.
‘రాజు జీవించె రాతి విగ్రహములందు.. సుకవి జీవించె ప్రజల నాలుకలయందు’ అంటారు గుఱ్ఱం జాషువా. కానీ రాజన్నశాస్త్రి కేవలం విగ్రహరూపంలోనే కాదు… ధర్మపురి చరిత్ర ఉన్నంతవరకూ ప్రజల నాలుకల్లోనూ నిల్చే కలియుగమెరిగిన మహాపురుషుడు.
నిజాం నియంతృత్వాన్ని ఎదిరించి తెలంగాణ విమోచనకు కృషి చేసి, స్వాతంత్య్ర సమర యోధునిగా పోరాడి, అగ్రశ్రేణి నాయకునిగా రాణించి స్వామీ రామానంద తీర్థ ప్రశంసలకు పాత్రులైన వారిలో కె.వి.ఒకరు.
‘వేయి పడగలు’ నవల హిందీ రూపాంతరమే పి.వి. అనుసృజించిన సహస్రఫణ్ ! హిందీ అనువాదితమైనప్పటికీ, స్వతంత్ర ప్రతిపత్తిని, ప్రత్యేకతను కలిగి సార్వజనీన రచనగా, సకల జనామోదము పొంది స్వర్ణోత్సవంలో అడుగిడింది సహస్రఫణ్!
అసలు చాణక్యుడిని ఈనాటి వారెవ్వరూ చూచి ఉండరు. అయినాకాని ఆయనను అంతా ‘అపరచాణక్యుడంటారు.’
గాంధీజి వలె పి.వి. న్యాయశాస్త్రాన్ని చదివారు. గాంధీజి వలె న్యాయవాద వృత్తిని తన జాతి కోసం పరిత్యజించారు. స్థితప్రజ్ఞునిగా సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతంగా సత్యశోధనలో సాగిపోయారు.
డా॥ శర్మ ఆనాటి సూర్యాపేటలో స్థానిక రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర వహించిన కాంగ్రెసు వ్యక్తి, తన జీవితంలో పార్టీ మారలేదు. ఖద్దరు వస్త్రధారణను విసర్జించలేదు.