దేశానికి దారిచూపే ‘దీపస్తంభం తెలంగాణ’
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పది సంవత్సరాలు కూడా పూర్తికాని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో, ఆయన మార్గదర్శకత్వంలో ఎంతో పురోగమిస్తున్నదని
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పది సంవత్సరాలు కూడా పూర్తికాని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో, ఆయన మార్గదర్శకత్వంలో ఎంతో పురోగమిస్తున్నదని
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సబ్బండ వర్ణాలకు న్యాయం జరుగుతున్నదని, ఇది సమీకృత, సమ్మిళిత, సమగ్ర, సుస్థిర ప్రగతిశీల బడ్జెట్ అని ఆర్థిక మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. తమ బడ్జెట్ సాగుకు స్వర్ణయుగం తెస్తున్నదన్నారు.
ఒకవైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే, కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తున్నదని ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మార్గదర్శనంలో హోం శాఖ ప్రజల భద్రతకు సంబంధించి విన్నూత్న కార్యక్రమాలు చేపట్టింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ విషయంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, అంధకారంలో మునిగిపోతుందని చెప్పిన వాళ్ళ నోళ్ళు మూయిస్తూ నేడు తెలంగాణ వెలుగుజిలుగులు చిమ్ముతూ 24 గంటలు విద్యుత్ సరఫరాతో ప్రకాశిస్తున్నది.
భారత్లో తన తొలి కార్గో విమాన సేవలు ప్రారంభించిన ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. తమ కస్టమర్లకు వేగవంతంగా వస్తువులను అందజేయాలనే ఉద్దేశంతో, తన రవాణా వ్యవస్థను ఈ దేశంలో మరింత మెరుగుపర్చుకోవాలని అమెజాన్ సంస్థ,
హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. మంత్రి తన ప్రసంగంలో… తొలినాళ్లలోనే ఐటి పరిశ్రమ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోవడం పైన దృష్టి సారించాం.
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్లో సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల పైన చర్చించారు.
రాష్ట్రంలోని విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో కారిడార్-2 నిర్మాణానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశారు.