ముఖ్యాంశాలు

69,100 కోట్లతో మెట్రో రైలు విస్తరణ

69,100 కోట్లతో మెట్రో రైలు విస్తరణ

నాలుగు ఏండ్లలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో విస్తరణను పూర్తిస్థాయిలో చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మెట్రో రైలు అథారిటిని, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ (ఎంఏయుడి) శాఖను కేబినెట్‌ ఆదేశించింది.

సచివాలయంలో ప్రార్థనాలయాల ప్రారంభం

సచివాలయంలో ప్రార్థనాలయాల ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సచివాలయం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ పరిపాలనా చరిత్రలోనే మున్నెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తి ఫరిఢవిల్లింది.

మెదక్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా..

మెదక్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా..

మెదక్‌ను కూడా సిద్ధిపేట మాదిరిగా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని, అందుకు మంత్రి హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.

సమాచార శాఖ మంత్రిగా పట్నం

సమాచార శాఖ మంత్రిగా పట్నం

రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రిగా ఎమెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారంచేశారు. రాజ్‌ భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో మహేందర్‌ రెడ్డి చేత గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ తెలుగులో పదవీప్రమాణ స్వీకారం చేయించారు.

దళితబంధు విజయపథం

దళితబంధు విజయపథం

ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకం దేశంలో సంచలనాలు సృష్టిస్తున్నది. దళిత జాతి స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మాకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.

పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ

పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ

రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పాలనాపరమైన కీలక నిర్ణయాలకు సంబంధించి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ముంచెత్తిన వానలు..అప్రమత్తమైన ప్రభుత్వం

ముంచెత్తిన వానలు..అప్రమత్తమైన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో జూలై చివరి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కుంభవృష్టి కురిసింది. చరిత్రలో ఎన్నడూ చూడని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయ్యింది. నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి.

పోడు పట్టాల పండుగ

పోడు పట్టాల పండుగ

కొండల్లో కోనల్లో వాగులను వంకలను ఆసరా చేసుకుని మారుమూల అటవీ ప్రాంతాలలో జీవిస్తున్న అమాయకులైన నిరుపేద గిరిజనులు తమ జీవనోపాధి కోసం పరిసర ప్రాంతాలలోని సాగుకు అనుకూలమైన కొద్దిపాటి భూమిని చదును చేసుకుంటారు.

నెరవేరిన ఆదివాసీల చిరకాల వాంఛ

నెరవేరిన ఆదివాసీల చిరకాల వాంఛ

గిరిజనుల పోడు భూముల విషయంలో వారు ఎన్నో ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నారని, అప్పటి ప్రభుత్వాలేవీ వారి పోరాటాన్ని గుర్తించలేదని, పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని, పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు, ఆదివాసీలకు భూముల పట్టాలు అందించి, వారి చిరకాల కోరికను నెరవేర్చారు.

నవ వసంతాల వైభవం

నవ వసంతాల వైభవం

‘‘సంక్షేమం, అభివృద్ధి నా ప్రభుత్వ లక్ష్యం’’ పరేడ్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి తొలి ప్రసంగంలోని ప్రధానమైన అంశం. స్వరాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల స్వయంపాలన వైభవాన్ని దశదిశలు దద్దరిల్లేలా సగర్వంగా చెప్పుకోగలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.