ఎన్నెన్నో ప్రత్యేకతల ఏసయ్య మందిరం
క్రిస్మస్.. క్రైస్తవులు అత్యంత భక్తిప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ. ఈ పర్వదినం వస్తుందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చిలన్నీ వేడుకలకు ముస్తాబవుతాయి.
క్రిస్మస్.. క్రైస్తవులు అత్యంత భక్తిప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ. ఈ పర్వదినం వస్తుందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చిలన్నీ వేడుకలకు ముస్తాబవుతాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు.
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) మరోసారి అఖండ విజయం సాధిం చింది. రాష్ట్రంలో టి.ఆర్.ఎస్…
హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు వల్ల కాలుష్యం, ట్రాఫిక్ బాధల నుంచి విముక్తి లభిస్తుందని, అందుకే నగర ప్రజలందరూ మెట్రోను తప్పకుండా ఉపయోగించుకోవాలని, తాను తరచు ప్రయాణిస్తుంటానని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు.
ఈ ప్రపంచం అంతా చరాచరాలకు నిలయం. బ్రహ్మ దేవుని సృష్టిలో చైతన్యం కలిగిన జీవరాశికి ఎంత ప్రత్యేకత ఉన్నదో, చైతన్యం లేని పదార్థాలకూ అంతే ప్రత్యేకత ఉన్నది.
కరెంటు కోతలు లేవు. ఎరువులు, మందుల కోసం పగలూ రాత్రి పడిగాపులు లేవు. విత్తనాల కోసం విల విలలు లేవు. పెట్టుబడి కోసం అప్పులు లేవు, తిప్పలు లేవు. రైతన్నల ముఖాల్లో సంతోషం విరబూస్తున్నది.
రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు విశేష కృషి చేస్తూ, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నది పరిశ్రమల శాఖ. ఈ దిశలో పలువురు పారిశ్రామికవేత్తలతో పలు ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటున్నది.
తెలంగాణా రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో చరిత్రాత్మకమైన గోల్కొండ కోట మీద వరుసగా ఐదవసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నాను. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసింది.
”తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉంది. సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వారు వెనుకబడి ఉన్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది.
నగరాలు, పట్టణాల ప్రణాళికాబద్దమైన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నదని పురపాలక, ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.