Uncategorized

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను విక్రయిస్తే పట్టాల రద్దు: మంత్రి కె.టి.ఆర్‌ హెచ్చరిక

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను విక్రయిస్తే పట్టాల రద్దు: మంత్రి కె.టి.ఆర్‌ హెచ్చరిక

గ్రేటర్‌ హైదరాబాద్‌ లో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే ఆ పట్టాలను రద్దు చేయడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కె.టి. రామారావు హెచ్చరించారు. 

ధరణి విజయవంతం

ధరణి విజయవంతం

భూ రికార్డుల నిర్వహణ, అమ్మకాలు, కొనుగోళ్లు తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా, అవినీతి రహితంగా, ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్‌ వందకు వంద శాతం విజయవంతమైందని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.