డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను విక్రయిస్తే పట్టాల రద్దు: మంత్రి కె.టి.ఆర్ హెచ్చరిక
గ్రేటర్ హైదరాబాద్ లో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే ఆ పట్టాలను రద్దు చేయడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి. రామారావు హెచ్చరించారు.