కన్నొజు లక్ష్మీకాంతం

మాతృశ్రీ గురుగోవిందమాంబ చరిత్ర

మాతృశ్రీ గురుగోవిందమాంబ చరిత్ర

కాల్పనిక సాహిత్యంతో పాటు కథలు, కవితలు రాయడమనేది కొంత సులభమే కావచ్చు గానీ చారిత్రక విషయాలు, జీవిత చరిత్రలు రాయడమనేది అన్ని రకాల శ్రమతో పాటు ఒకింత సాహసం చేయడమే అని చెప్పవచ్చు. అలా రాయడంలో సిద్ధ హస్తులైన కపిలవాయి లింగమూర్తి యీ ”గురుగోవిందమాంబ జీవిత చరిత్ర” రాయడం ఒకింత ఆనందదాయకమే మరి.

ముర్రి (రి) పాలు తీపితో ‘ఎర్రగాలు’ కవిత్వం

ముర్రి (రి) పాలు తీపితో ‘ఎర్రగాలు’ కవిత్వం

పదేండ్ల క్రితమొచ్చిన ‘మేలుకొలుపు’తో కవిగా పరిచయమైన కూకట్ల తిరుపతి రాసిన ఐదు పుస్తకాలలో యీ ‘ఎర్రగాలు’ కవిత్వం యెంతో మందిని మెప్పించింది. ఉత్తినే కవిత్వం రాయకుండా వున్న విషయాన్నే దృశ్యమానంగా చెప్పడంలో తిరుపతి గట్టి కృషినే చేస్తుంటాడ నిపిస్తుంది.

మళ్ళీ చదవాలనిపించే ” మా ప్రసిద్ధిపేట

మళ్ళీ చదవాలనిపించే ” మా ప్రసిద్ధిపేట

ఊహించి రాసే కథలకన్నా వున్నదున్నట్టురాసే కలం చాల గొప్పది. చిన్నప్పటి విషయాలను యాది మీరకుండా బాగా గుర్తుంచుకొని తను పుట్టిపెరిగిన ఊరు పరిస్థితిని అప్పుడూ ఇప్పుడూ ఎలా వుందనే సంగతిని ఒక ప్రత్యేక శైలిలో రాసి ” మా ప్రసిద్ధిపేట పుస్తకంలో ” సిద్ధిపేట” గురించి ఎన్నెన్నో విషయాలు తెలియజేశారు మూర్తిగారు.

‘దైవనిధి’లో ఆధ్యాత్మిక సంపద

‘దైవనిధి’లో ఆధ్యాత్మిక సంపద

మంచి పుస్తకం కోసం ఎదురుచూసే పాఠకలోకానికి వేద పబ్లికేషన్స్‌ ద్వారా మల్లాది రామలక్ష్మి ‘దైవనిధి’ రావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. సృష్టి, భారతీయ వేద సంస్కృతి, ఉపనిషత్తుల గురించే గాకుండా భగవదవతారాలు, మన మహర్షులు, క్రియాయోగాలు, పుణ్య క్షేత్రాలు, పండుగలు, అష్టాదశ పురాణాలతో పాటు

జీవితాలను రంగరించిన  జీరో డిగ్రీ

జీవితాలను రంగరించిన జీరో డిగ్రీ

ఈ మధ్యనే వచ్చిన వీరి ‘జీరో డిగ్రీ’ కవిత్వం చదివినప్పుడు కవిత్వానికి రంగూ, రుచి, వాసన గూడా వుంటుందా అనిపించింది. కవిత్వంలో జిగిబిగి గురించి చెప్పడం కాదుగానీ వీరికి కవిత్వంమీద మాత్రం మంచి పట్టుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
‘అమ్మ ముఖంమీది ముడుతలు తను పడ్డ కష్టాలకు ప్రతీకలు
పాదాల పగుళ్లు రొటీన్‌ బతుకుమీద రోతకు ఆనవాళ్లు’ ` అని చెప్తాడొకచోట.