కాళేశ్వరం ప్రాజెక్టు

కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది

కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది

దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రానీయకుండా కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.

ఇది ఎలా సాధ్యమైందంటే…

ఇది ఎలా సాధ్యమైందంటే…

తెలంగాణ తలమానికం కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌, కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ప్రోగ్రెస్‌’ గా గుర్తించి అవార్డును ప్రధానం చేసింది.

కాళేశ్వరంపై విష ప్రచారాలు – వాస్తవాలు

కాళేశ్వరంపై విష ప్రచారాలు – వాస్తవాలు

జూలై 2022 లో వచ్చిన అసాధారణ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నేపల్లి, అన్నారం పంప్‌ హౌజ్‌ లు నీట మునిగిన తర్వాత చాలా మంది ప్రాజెక్టుపై అక్కసుతో కూడిన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు.

పర్యాటక కేంద్రంగా  కాళేశ్వర క్షేత్రం

పర్యాటక కేంద్రంగా కాళేశ్వర క్షేత్రం

గోదావరి నదీ తీరాన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అధ్బుతమైన పుణ్య క్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు వెంటనే 100కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు….

పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేగవంతం

పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేగవంతం

ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం విధానపరమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల చిరకాల స్వప్నమైన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అనుకున్న కాలవ్యవధిలో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తుంది.