కూర చిదంబరం

సమవీక్షణ వీక్షణం

సమవీక్షణ వీక్షణం

బడికి వెళ్ళే పసిప్రాయంలోనే ‘భావమంజరి’ అనే పద్యకృతి, మూడు పదుల వయసులోనే ‘చేదబావి’ కవితా సంపుటి, స్నేహితులతో కలిసి ‘ఆచూకీ’, మొన్న మొన్నటి వేర్పాటు తెలంగాణా ఉద్యమంలో ‘తండ్లాట’ వెలువరించి, అటు పండిత ప్రకాండులు, ఇటు సామాన్య ప్రజ అభిమానం చూరగొన్న కవి, కథకులు డా॥ కాంచనపల్లి గోవర్ధన రాజు.

తెలుగున వెలుగులు నింపే పుస్తకాలు

తెలుగున వెలుగులు నింపే పుస్తకాలు

దక్కన్‌ దస్తూరి: విద్యార్థి కవిత్వంతో పాటు అడపాదడపా వచన రచనలు చేస్తారు. అనేక మంది రచయితలతో తనకున్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని, తనదైన లో చూపుతో వివిధ పత్రికలకు, ఆఫ్‌ ఇండియా రేడియోకు వ్యాసాలు రాసారు. ఆ వ్యాసాలను పుస్తక రూపంగా ఇప్పుడు మనకందించారు.

ఈ కథల నీడలో…

ఈ కథల నీడలో…

రచయిత కూర చిదంబరం రచనలు మానవీయ విలువల మూటలు. వృత్తి రీత్యా చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయినప్పటికీ ఆయన రచనల్లో మానసిక విశ్లేషణ మూలాలు కనిపిస్తాయి. ఇరవై ఆరు కథలతో తీర్చిదిద్దిన ఈ కథా సంపుటి, రచయితకు మూడవ సంపుటిగా అర్థమవుతుంది.

తెలంగాణ తల్లికి గేయ కిరీటం

తెలంగాణ తల్లికి గేయ కిరీటం

ఇంత వరుకు మనం క్రీస్తుశకం, శాలివాహనశకం అంటూ కాలాన్ని కొలిచాం. తెలంగాణ ఆవిర్భావా నంతరం, ఓ నవశకం- ‘తెలంగాణ శకం’ మొదలైందంటారు వరంగల్లు వాసి, విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయులు వెలపాటి రామరెడ్డి. పుట్టినగడ్డ మీది ప్రేమచేత ‘తెలంగణా! ప్రధాన వస్తువుగా ఆరు గ్రంథాల్ని వెలు వరించారు.