కోటిలింగాలలో తవ్వినకొద్దీ నాణేలు !
చరిత్రకందినంత వరకు కోటిలింగాల శాతవాహనుల తొలిరాజధాని నగరం. కేవలం శాసనాల్లో నామమాత్రంగా లభించిన రాజు శ్రీముఖుని నాణెములు ఇక్కడ పదులకొద్ది లభించాయి.
చరిత్రకందినంత వరకు కోటిలింగాల శాతవాహనుల తొలిరాజధాని నగరం. కేవలం శాసనాల్లో నామమాత్రంగా లభించిన రాజు శ్రీముఖుని నాణెములు ఇక్కడ పదులకొద్ది లభించాయి.
గోదావరి నదీమతల్లి అంతటి విశిష్టమైంది. శ్రీమన్మథనామ సంవత్సరంలో అధిక ఆషాఢ, బహుళ త్రయోదశి 14 జూలై 2015 నుంచి 25 జూలై 2015 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి.