డా కావూరి శ్రీనివాస్

ఔరా భారతా!

ఔరా భారతా!

శతముఖ భారతావని స్వామి వివేకానంద స్ఫూర్తితో దేశంలోని అజ్ఞానాన్ని, మూఢ నమ్మకాలను, సంప్రదాయాలను, కఠోర వాస్తవాలను ప్రతిబిం బిస్తూ, ప్రతిఘటిస్తూ ఔరా భారతా అనిపించిన యువకవి, నవీన్‌కుమార్‌ నామా 104 పద్యాలతో శతకంలా నాలుగు పాదాలతో ‘ఔరా భారతా’ అనే మకుటంతో

మిగ్గు

మిగ్గు

ఉద్యమాల స్వానుభవం ‘కవి’ పొన్నాల బాలయ్యది. ప్రతిభావుత్పన్నతతోపాటుగా లోకావలోకాన ప్రతిభ, వ్యవహార నేతృత్వం, కలిగిన నేర్పరి తీర్పరి, కవి బాలయ్య. తాను స్వయంగా వ్రాసిన ఈ ‘మిగ్గు’ కవితా ఖండికలో కవితాక్షర సత్యాలను పొదిగినాడు.