తెలంగాణ సాహితీవేత్త

అపర బృహస్పతి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య

అపర బృహస్పతి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య

సంస్కృతం నుంచి వ్యాఖ్యాన సహితంగా ప్రతికృతి చేసిన ఏకైక రచయిత దాశరథి రంగాచార్య కృషిని గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కించవసిందే. ఇదే జరిగితే గిన్నిస్‌బుక్‌ ప్రచురించినంత కాలం దాశరథి రంగాచార్య పేరు ఆ గ్రంథంలో ఉండి పోగలదు. ఆయనను ఎవరు మించిపోగలరు?