తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులు

విప్లవ తేజం.. కాళోజీ

విప్లవ తేజం.. కాళోజీ

కాళోజీ పేరే విప్లవం. ఆయన మాటల్లోనే ”నా గురించి చెప్పు కోవాలంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిఘటిస్తు వచ్చిన, అన్ని ఉద్యమాల్లో ధైర్యంగా పాల్గొన్న, ఎక్కడ అక్రమం జరిగినా దాన్ని ధిక్కరిస్తూ గేయమో, కథో రాసిన. నా గేయాలలో తొంభై ఐదు శాతం ఉద్యమాలపై రాసినవే. అవన్నీ గేయ రూపంలో ఉన్న స్టేటుమెంట్లే.”

నిజాం ప్రభువును ఢీ కొన్న స్వామీజీ!

నిజాం ప్రభువును ఢీ కొన్న స్వామీజీ!

హౖదరాబాద్‌ రాష్ట్రం నాయకులలో చాలా మంది, వారెక్కడ పుట్టినా హైదరాబాద్‌ నగరాన్నే కార్యరంగంగా ఎంచుకున్నారు. రాజధాని నగరం నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తూ తమ స్ఫూర్తినీ, ప్రేరణనూ జిల్లాలకు వ్యాపింపచేశారు.

దార్శనికుడు ఎన్‌.కె. రావు

దార్శనికుడు ఎన్‌.కె. రావు

హైదరాబాదు సంస్థానంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వొక్కడే వంద మంది పెట్టుగా పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడిన ఉద్యమకారుడు నాగులపల్లి కోదండరామారావు.

దివికేగిన   దిగ్గజాలు

దివికేగిన దిగ్గజాలు

దేశ స్వాతంత్య్రంకోసం, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పరితపించి, వివిధ పోరాటాలలో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణను కనులారా తిలకించిన ఇద్దరు తెలంగాణ దిగ్గజాలు ఫిబ్రవరి 2015లో కన్నుమూశారు.