లక్ష్మీనరసింహ స్వామి ఆలయం

కృష్ణవేణి తీరంలో పవిత్ర క్షేత్రాలు

కృష్ణవేణి తీరంలో పవిత్ర క్షేత్రాలు

గత సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం. జూలై నెల 30 తేదీ నుంచి గోదావరి అంత్య పుష్కరాలు కూడా జరుపుకున్నాం. గోదావరి అంత్య పుష్కరాలు పూర్తయిన నాటి నుంచి ప్రారంభమయ్యే మరో పుష్కరాలు కృష్ణా పుష్కరాలు.