సేవారంగం పురోగతి
రెండవ ఐసీటీ పాలసీని 2021`22లో కేసీఆర్ రూపొందించారు. ఈ పాలసీ ద్వారా ఇన్నోవేషన్, ఉద్యోగాలు, ఎగుమతులు పలు రెట్లు వృద్ధి చెందుతాయని పరిశీలకుల అభిప్రాయం.
రెండవ ఐసీటీ పాలసీని 2021`22లో కేసీఆర్ రూపొందించారు. ఈ పాలసీ ద్వారా ఇన్నోవేషన్, ఉద్యోగాలు, ఎగుమతులు పలు రెట్లు వృద్ధి చెందుతాయని పరిశీలకుల అభిప్రాయం.
ఏ నది అవసరాలు ఆ నదికి ఉంటాయి. ఏ నదీ పరీవాహక రాష్ట్రం కూడా తమ ప్రాంతంలో ప్రవహించే నదీజలాలను మరో రాష్ట్రానికి తరలించడానికి ఒప్పుకోదు.
ఇప్పుడీ మాటలన్నీ… అబద్ధాలని తేలిపోయినయి.. అనుమానాలన్నీ పటా పంచలైనయి.సముద్ర మట్టానికి వంద మీటర్ల దిగువన వున్న గోదావరి నీటిని రోజుకు రెండు టి.ఎం.సి.లు సుమారు ఆరువందల మీటర్ల ఎత్తుకు
తగ్గుముఖం పట్టిన తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి తెలంగాణ ప్రజాసమితి నేత డా|| మర్రి చెన్నారెడ్డి 1969లో అక్టోబర్ 10న సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు.
విలీనం నుండి విభజన దాకా..22
1969 సెప్టెంబర్ 30న తెలంగాణా సమస్యపై శాసనమండలిలో చర్చను దివి కొండయ్య చౌదరి ప్రారంభించారు.
తెలంగాణ సమస్యపై 1969 సెప్టెంబర్ 23న రాష్ట్ర శాసన సభ సుదీర్ఘంగా చర్చించింది. కాంగ్రెస్, ప్రతిపక్షాలకు చెందిన పలువురు శాసన సభ్యులు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి తెలుగు జాతి శ్రేయస్సుకోసం పదవి నుండి వైదొలగాలని,
విద్యార్థులు కళాశాలలకు హాజరు కావడం గురించి చర్చిండానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రజాసమితి విద్యార్థి సంఘాల ప్రతినిధులు సమష్టిగా సమావేశాన్నొకదాన్ని జరపాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ డాక్టర్ రావాడ సత్యనారాయణ చేసిన సూచనను 1969 సెప్టెంబర్ 8న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా విమర్శించారు.
విద్యాశాఖ పద్దులపై 1969 సెప్టెంబర్ 5న శాసనసభలో జరిగిన చర్చకు ఆనాటి విద్యామంత్రి పి.వి. నరసింహారావు జవాబిస్తున్నపుడు తెలంగాణ వాదులైన కొందరు శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతున్న నేతలు 1969 ఆగస్టు 27న ఢిల్లీలో ప్రధాని ఇందిరాగాంధీని, కాంగ్రెస్ అధ్యక్షులు నిజలింగప్పను కలిసి చర్చించారు.
1969 ఆగస్టు 23 న ప్రధాని శ్రీమతి గాంధీని జైళ్ళలో ఉన్న తెలంగాణ నాయకుల భార్యలు కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చించారు. ఈ మహిళల బృందానికి చెన్నారెడ్డి, అచ్యుత రెడ్డి, నూకల నరోత్తమ రెడ్డి గార్ల సతీమణులు నాయకత్వం వహించారు.