శాతవాహనుల నుంచి కెసిఆర్ దాకా

శాతవాహనుల నుంచి కెసిఆర్‌ దాకా..

శాతవాహనుల నుంచి కెసిఆర్‌ దాకా..

హైదరాబాద్ సంస్థాన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు, సుప్రసిద్ధ రచయిత, ముఖ్యంగా జీవిత చరిత్రలు వ్రాయడంలో సాధికారం సాధించిన ఎం.ఎల్. నరసింహారావు తాజాగా ‘తెల౦గాణ చరిత్ర’ ఉద్యమాలు-పోరాటాలు, గ్రంథాన్ని వెలువరించారు.