శిల్పకళాకారుడు

ప్రపంచ ప్రఖ్యాతి గడించిన  కృష్ణారెడ్డి కళాగమనం

ప్రపంచ ప్రఖ్యాతి గడించిన కృష్ణారెడ్డి కళాగమనం

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, తెలుగుజాతి కళా ఖ్యాతి ప్రపంచ కీర్తి శిఖరంపై ఆవిష్కరించిన గొప్ప కళాకారుడు శిల్పి కృష్ణారెడ్డి. చిత్తూరు జిల్లా నందనూరు గ్రామంలో 1925లో జన్మించిన ఆయన పాఠశాల జీవితం గడుపుతుండగానే ఆయనలో కళాభిరుచి వికసించింది.

వృత్తి ప్రవృత్తి ఒకటైన శిల్పి

వృత్తి ప్రవృత్తి ఒకటైన శిల్పి

మహబూబ్‌నగర్‌ జిల్లా తెల్కపల్లికి చెందిన సంప్రదాయ శిల్పి – యర్రగిన్నిల జగదీశ్వరాచారి. జంగమ్మల పుత్రుడు. ఈ ప్రవర్థమాన శిల్పి – శివరామాచారి. ఆయన బాల్యమంతా తన తండ్రి రూపొందించే దేవుడి శిల్పాలు చూసి ప్రభావితుడైనాడు. తండ్రి దగ్గరే విగ్రహాలను నిగ్రహంగా రూపొందించే కిటుకులు తెలుసుకున్నాడు.