15th Finance Commission

కేంద్రం పన్నుల్లో   రాష్ట్రాల వాటా పెంచాలి

కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలి

అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. 15వ ఆర్థిక సంఘంతో సీఎం సమావేశమైన సందర్భంగా మాట్లాడారు. గతంలో కేరళ, గుజరాత్‌ ఆదర్శంగా ఉండేవని ఇప్పుడు ఆ స్థానాన్ని తెలంగాణ ఆక్రమించిందన్నారు.