చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం
‘‘తెలంగాణ సమస్యలపై ప్రధానితో చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా’’ కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం మే 25 రాత్రి ట్రంక్ కాల్ ద్వారా ప్రధాని ఆహ్వానాన్ని డాక్టర్ చెన్నారెడ్డికి అందజేశారు.
‘‘తెలంగాణ సమస్యలపై ప్రధానితో చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా’’ కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం మే 25 రాత్రి ట్రంక్ కాల్ ద్వారా ప్రధాని ఆహ్వానాన్ని డాక్టర్ చెన్నారెడ్డికి అందజేశారు.
డుదలైన నేతలను, వెంకట్రామారెడ్డిని అభినందించడానికి డా॥ మర్రి చెన్నారెడ్డి తొలిసారి బర్కత్పురలోని తెలంగాణ ప్రజా సమితి కార్యాలయానికి వచ్చారు. 1968 సెప్టెంబర్ నుంచి ఉద్యమ సన్నాహాలు ప్రారంభించిన శ్రీధర్రెడ్డి, పుల్లారెడ్డి వంటి ఉస్మానియా విద్యార్థి నాయకులు ఉద్యమ నాయకత్వం బాధ్యతల్లో రాజకీయ నాయకులు వుండకూడదని, వెనుక ఉండి విద్యార్థులను నడిపించాలని కోరుతున్నారు.