AADIVASI CULTURE

‘పద్మశ్రీ’ గ్రహీతలకు ముఖ్యమంత్రి నజరానా

‘పద్మశ్రీ’ గ్రహీతలకు ముఖ్యమంత్రి నజరానా

పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు ఒక కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు.