తెలంగాణలోనే ప్రజలు గెలిచారు
దేశంలో 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ, మోడీ గెలిచారని, తెలంగాణలో 2018, డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు.
దేశంలో 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ, మోడీ గెలిచారని, తెలంగాణలో 2018, డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని, ప్రజాసంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచి ‘‘తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది’’.
విజ్ఞాన ప్రపంచం తలుపులు తెరవడానికి కావల్సిన సాధనం విద్య. విద్య జ్ఞానంతోపాటు మనిషికి ఒక గుర్తింపునిస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
వృత్తిపనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నది.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పది సంవత్సరాలు కూడా పూర్తికాని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో, ఆయన మార్గదర్శకత్వంలో ఎంతో పురోగమిస్తున్నదని
తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనతికాలంలోనే అపూర్వ విజయాలను సాధించిందని, అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా, సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు.
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణను సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది.
పర్యావరణ పరిరక్షణ ప్రతి మానవుని విద్యుక్త ధర్మంగా భావించే మన ముఖ్యమంత్రి ‘తెలంగాణకు హరితహారం’ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు.
స్వతంత్ర భారతదేశంలో దళితజాతి నేటికీ అంతులేని వివక్షకు, దాడులకు గురవుతూనే ఉన్నది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతమేరకు వెలుతురు ప్రసరించింది.