విద్యార్థుల ఆసక్తికి తగ్గ విద్యాబోధన
ప్రపంచలోని తెలుగు విద్యార్థులంతా టి-సాట్ ప్రసారాలు చూడగలిగే స్థాయికి తీర్చిదిద్దాలని ఐటి కమ్యూనికేషన్లు, మున్సిపల్ శాఖా మంత్రి కే.టీ.రామారావు ఆశాభావం వక్తం చేశారు. ఇన్నోవేటివ్, ఇన్ఫర్మేటివ్ మరియు ఎంటర్ టేయినింగ్ తో కూడిన విద్యను అందించగలిగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.