Double Bedroom Houses

పేదల ఆత్మగౌరవ సౌధాలు

పేదల ఆత్మగౌరవ సౌధాలు

రెండు పడక గదుల గృహాలు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఓల్డ్‌ మారెడ్‌ పల్లిలో 5.18 ఎకరాలలో ఒక్కొక్కటి 560 స్క్వేర్‌ ఫీట్ల తో ఒక్కొక్క యూనిట్‌ రూ. 7.75 లక్షల ఖర్చుతో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ సముదాయాన్ని కెటిఆర్‌ ప్రారంభించారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను విక్రయిస్తే పట్టాల రద్దు: మంత్రి కె.టి.ఆర్‌ హెచ్చరిక

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను విక్రయిస్తే పట్టాల రద్దు: మంత్రి కె.టి.ఆర్‌ హెచ్చరిక

గ్రేటర్‌ హైదరాబాద్‌ లో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే ఆ పట్టాలను రద్దు చేయడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కె.టి. రామారావు హెచ్చరించారు. 

గ్రేటర్‌లో సిద్ధమవుతున్న లక్ష పేదల సౌధాలు

గ్రేటర్‌లో సిద్ధమవుతున్న లక్ష పేదల సౌధాలు

నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆశయం మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో చేపట్టిన లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో వనస్థలిపురం రైతుబజారు వద్ద నిర్మించిన 324 ఇళ్లను లబ్ధిదారులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అందజేశారు.

నిరుపేదల ఆత్మగౌరవ సౌధాలు

నిరుపేదల ఆత్మగౌరవ సౌధాలు

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ పథకంపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ ఒక నమూనా

జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ ఒక నమూనా

”మీ గురించి నాకు తెలుసు. ‘ఊపర్‌ షేర్వాణీ.. అందర్‌ పరేషానీ’, బయట జర్నలిస్టులు కనపడినట్టుగా, పలుకుబడి ఉన్నట్టుగా, ఇంటి వద్ద ఏమీ ఉండదని నాకు తెలుసు. మీ ఆర్థిక, సామాజిక స్థితిగతులు దిగువ మధ్య తరగతి కూడా కాదు. పేదలే.

పేదలకు డబుల్‌ ధమాకా!

పేదలకు డబుల్‌ ధమాకా!

కొత్తగా ఏర్పాటయిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చరిత్రను తిరగరాస్తున్నారు. రాష్ట్రంలో నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇస్తామన్న మాటను ప్రభుత్వం ఆచరణలో చూపిస్తోంది.

గృహ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలి

గృహ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందేలా చూడడంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు టీమ్‌ స్పిరిట్‌తో పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. ఎంసిహెచ్‌ఆర్‌డిలో అక్టోబర్‌ 13న జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

పేదల ఇంటికల సాకారానికి శ్రీకారం

పేదల ఇంటికల సాకారానికి శ్రీకారం

తెలంగాణలో పేదలకు రెండు పడకగదుల ఇళ్ళు నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పం దసరా పండుగరోజు కార్యరూపానికి వచ్చింది. పర్వదినమైన విజయదశమి అందుకు వేదికగా మారింది.

మన పథకాలకు  మంచి పేరు

మన పథకాలకు మంచి పేరు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తున్నదని, అధికారులు అంకిత భావంతో పనిచేయడం వలనే ఇది సాధ్యమవుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.

సాకారమవుతున్న పేదల  కలల సౌధాలు

సాకారమవుతున్న పేదల కలల సౌధాలు

పేదల కలల సౌధం స్వంత ఇంటి నిర్మాణం త్వరలో సాకారం కాబోతోంది. స్వంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఆర్ధిక పరిస్థితి లేకపోవడంతో ఇరుకు ఇంట్లోనే ఏళ్ల తరబడి కుటుంబం మొత్తం కాలం వెల్లదీస్తున్నారు. ఎక్కడ ఖాళీ జాగ దొరికితే అక్కడ గుడిసె వేసుకుని, ఎవరు ఎప్పుడు వచ్చి ఖాళీ చేయిస్తారో తెలియక ప్రతినిత్యం భయం భయంగా గడుపుతున్నారు పేదలు.