Enumulapalli Peddana

మధ్య యుగాల తెలంగాణ యోధుడు  ఓరుగల్లు మంత్రి ఎనుములపల్లి పెద్దన

మధ్య యుగాల తెలంగాణ యోధుడు ఓరుగల్లు మంత్రి ఎనుములపల్లి పెద్దన

అతని పేరు ఎనుములపల్లి పెద్దన. పెద్దనామాత్యుడు తనకాశ్రితుడైన మహాకవి చరిగొండ ధర్మన చేత ‘చిత్రభారతం’ కృతి రాయించుకొని అంకితం పుచ్చుకొన్నాడు. ఈ కావ్య అవతారికలో ఇతని జీవితంలోని పలు కోణాలు బయటపడ్డాయి.