Government of Telangana

పాలమూరులో ‘ఐటీ’ కొలువుల జాతర

పాలమూరులో ‘ఐటీ’ కొలువుల జాతర

హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ వంటి మహానగరాలకు మాత్రమే పరిమితమైన ఐటి కొలువులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌ నగర్‌ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించాయి.

69,100 కోట్లతో మెట్రో రైలు విస్తరణ

69,100 కోట్లతో మెట్రో రైలు విస్తరణ

నాలుగు ఏండ్లలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో విస్తరణను పూర్తిస్థాయిలో చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మెట్రో రైలు అథారిటిని, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ (ఎంఏయుడి) శాఖను కేబినెట్‌ ఆదేశించింది.

ఆకాశ నదులు ?

ఆకాశ నదులు ?

ఆకాశ నదులు వేలకిలోమీటర్ల పొడవు, వందల కిలోమీటర్ల వెడల్పు గల దట్టమైన మేఘాలపై మంచు గడ్డల లేదా స్నో రూపంలో ఘనీభవించి వుంటాయని, ఒక్కో నది ప్రపంచంలోనే అతి పెద్దదైన అమెజాన్‌ నదిలోని నీటి కన్న ఎక్కువ పరిమాణంలో నీటి నిల్వను కలిగి ఉంటాయని పరిశోధకులు, శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులంటున్నారు.

టీచరు పోస్టు సాధించాలంటే…

టీచరు పోస్టు సాధించాలంటే…

ఏ పోటీ పరీక్షలో అయినా విజయం సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి. దానికి తగ్గ ప్రామాణిక మెటీరియల్‌ను చదవాలి. ప్రస్తుతం టీచర్‌ పోస్టును సాధించాలంటే మొదటి అంకం టెట్‌లో అర్హత (మంచి మార్కులు) సాధించాలి.

సచివాలయంలో ప్రార్థనాలయాల ప్రారంభం

సచివాలయంలో ప్రార్థనాలయాల ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సచివాలయం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ పరిపాలనా చరిత్రలోనే మున్నెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తి ఫరిఢవిల్లింది.

విశ్వోదయ వేళలో..

విశ్వోదయ వేళలో..

సూర్యోదయాన్ని చూసినంత తేలిక కాదు, శాస్త్రవేత్తలకు ‘విశ్వోదయాన్ని’ వీక్షించడం. వేలకోట్ల సంవత్సరాల కిందటి ‘మహావిస్ఫోటనం’ (బిగ్‌ బ్యాంగ్‌)తో విశ్వసృష్టి మొదలైన కాలానికి ప్రయాణించడమంటే వారికి అదొక మహా కసరత్తు.

ప్రగతిలో దూసుకుపోతున్న రాష్ట్రం

ప్రగతిలో దూసుకుపోతున్న రాష్ట్రం

సూర్యాపేట జిల్లా నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభించి, కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావును లాంఛనంగా కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉద్యోగులనుద్దేశించి సీఎం మాట్లాడారు.

ఆంధ్‌ గిరిజన నృత్యాలు

ఆంధ్‌ గిరిజన నృత్యాలు

ఆంధ్‌ అనే గిరిజన తెగ కనీసం క్రీ.పూ. 6వ శతాబ్దం నుంచి తెలంగాణ భూభాగంపై నివసిస్తున్నది. ఈ తెగ ప్రజలే ఆంధ్ర శాతావాహనుల పేరుతో క్రీ.పూ. 1వ శతాబ్దం నుంచి క్రీ.శ. 3వ శతాబ్దం వరకు ఇక్కడి నుండి దక్కను ప్రాంతాన్ని పరిపాలించారు.

మెదక్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా..

మెదక్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా..

మెదక్‌ను కూడా సిద్ధిపేట మాదిరిగా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని, అందుకు మంత్రి హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.

లక్షలాది మందికి గాంధీ చిత్రం ఉచిత ప్రదర్శన

లక్షలాది మందికి గాంధీ చిత్రం ఉచిత ప్రదర్శన

భారత స్వాతంత్ర వజ్రోత్స వాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శించబడుతున్న గాంధి చలనచిత్రానికి విశేష స్పందన లభిస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి తెలిపారు.