బాలానగర్ వంతెనతో ట్రాఫిక్ సమస్యకు విముక్తి
హైదరాబాద్లోని బాలానగర్లో నిర్మించిన ఆరు వరసల ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో 40 యేళ్ళ ట్రాఫిక్ సమస్యకు విముక్తి లభించినట్లయింది. ఈ వంతెన నిర్మాణంలో రెండేళ్ళుగా పాలుపంచు కున్న వనపర్తి జిల్లా మణిగల గ్రామానికి చెందిన శివమ్మ అనే కార్మికురాలి చేతులమీదుగా ఈ ఫ్లై ఓవర్ ను