Konatham Dileep

కష్టకాలంలోనూ పెట్టుబడుల వెల్లువ!

కష్టకాలంలోనూ పెట్టుబడుల వెల్లువ!

కోవిడ్‌ మహమ్మారి వల్ల 2020 సంవత్సరం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. అనేక కంపెనీలు దివాళా తీసే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా కోట్లాది ఉద్యోగాలు పోయాయి. కానీ ఇంత కష్టకాలంలో కూడా తెలంగాణ మాత్రం పారిశ్రామిక అభివృద్ధిలో ముందంజ వేస్తోంది. 

రేపటి తరానికి డిజిటల్‌ తెలుగు

రేపటి తరానికి డిజిటల్‌ తెలుగు

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ డిజిటల్‌ మాధ్యమాలలో తెలుగు వ్యాప్తిపై ఒక చర్చా గోష్టిని ఏర్పాటు చేసింది.

ఐటీ రంగంలో.. విజయ పరంపర

ఐటీ రంగంలో.. విజయ పరంపర

తెలంగాణ ఏర్పడితే ఏదో ఉపద్రవం వస్తుందన్న స్థాయిలో సాగిన దుష్ప్రచారాన్ని తుత్తునియలు చేస్తూ గత నాలుగేళ్లలో ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలబడింది మన రాష్ట్రం.