ktr

మహిళా జర్నలిస్టులకు పురస్కారాలు

మహిళా జర్నలిస్టులకు పురస్కారాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలను కే.టీ.రామారావు, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతీ రాథోడ్‌లు అందచేశారు.

హైదరాబాద్‌ బాధ్యత అందరిది

హైదరాబాద్‌ బాధ్యత అందరిది

అందరూ కలిసికట్టుగా హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.

అత్యాధునిక, మెరుగైన పద్ధతిలో పారిశుధ్యం

అత్యాధునిక, మెరుగైన పద్ధతిలో పారిశుధ్యం

నెక్లెస్‌ రోడ్డులో ఆధునిక సాంకేతిక పద్ధతిలో వ్యర్థాలను తరలించే వివిధ రకాల 40 వాహనాలను మంత్రి కే.టీ.ఆర్‌ ప్రారంభించారు.

ఇలాంటి ఇళ్ళు ఎక్కడా లేవు

ఇలాంటి ఇళ్ళు ఎక్కడా లేవు

హైదరాబాద్‌ నగరంలో పేదలకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణాలు దేశంలోని ఏ మహానగరంలో కూడా లేవని మంత్రి కె. తారక రామారావు అన్నారు.

సిరిసిల్లలో అపెరల్‌ పార్క్‌

సిరిసిల్లలో అపెరల్‌ పార్క్‌

తెలంగాణ ప్రభుత్వం, టెక్స్‌పోర్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది.

సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌కు శంకుస్థాపన

సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌కు శంకుస్థాపన

తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐ.టీ, మున్సిపల్‌ శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

ఎదుగుతున్న నగరానికి పెరుగుతున్న వసతులు… 499.96 కోట్లతో పలు అభివృద్ధిపనులు

ఎదుగుతున్న నగరానికి పెరుగుతున్న వసతులు… 499.96 కోట్లతో పలు అభివృద్ధిపనులు

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ నగరంతో పాటుగా శివారు ప్రాంతాలు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కనీస అవసరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి కె.తారక రామారావు అన్నారు.

నిధుల మంజూరులో కేంద్రం జాప్యం…కేంద్రానికి కెటిఆర్‌ లేఖ

నిధుల మంజూరులో కేంద్రం జాప్యం…కేంద్రానికి కెటిఆర్‌ లేఖ

రాష్ట్ర ఆర్థిక అవసరాలు, కేంద్రం నుంచి రావలసిన నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు.

ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి పథకం (ఎస్‌.ఆర్‌.డి.పి) ద్వారా హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు.

భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు తాగునీరు

భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు తాగునీరు

హైదరాబాద్‌ మహానగరంలో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నాం, ఆరు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టాం.