5 కోట్లతో లింగాయత్ భవన్
బసవేశ్వరుని జయంతి ఉత్సవాలను ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. నగరంలోని ఒక ముఖ్య ప్రదేశంలో బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
బసవేశ్వరుని జయంతి ఉత్సవాలను ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. నగరంలోని ఒక ముఖ్య ప్రదేశంలో బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.