మల్లన్న పాదాల చెంతకు గోదావరి జలాలు
కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్ కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతానని గతంలో ప్రకటించిన మేరకు, మల్లన్నసాగర్ సభానంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లారు.
కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్ కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతానని గతంలో ప్రకటించిన మేరకు, మల్లన్నసాగర్ సభానంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లారు.
రాష్ట్ర జల చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 50 టి.ఎం.సి ల సామర్ధ్యంగలిగిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ జాతికి అంకితమైంది.
నీటితిత్తికి
భూములనిచ్చిన చేతులకు
నాగలి కర్రు కాడెడ్లకు పాదాబివందనాలు
నీళ్లకోసం తావు నిచ్చిన చెట్టు పుట్టకు
నీడనిచ్చిన నట్టు గుట్టలకు వందనాలు
వందల ఊళ్లకు వేలవేల మట్టిమనుషులకు
శిరస్సువంచి నమస్కరిస్తున్న నేల