రాజన్న సిరిసిల్లకు అగ్రస్థానం
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 డిసెంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది.
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 డిసెంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది.
త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ను మంత్రి కే. తారక రామారావు ప్రారంభించారు.
ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన, నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశాల స్వామి (32) ప్రమాదవశాత్తు బైక్పైనుంచి కిందపడి మరణించాడు.
తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణం, సమర్థ నాయకత్వం, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే ప్రభుత్వ విధానాల ఫలితంగా నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 21వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి.
హైదరాబాద్లో టీ- హబ్ తనదైన ప్రత్యేక గుర్తింపుతో. అంకుర సంస్థలకు ఆలంబనగా విలసిల్లుతున్నది టీ- హబ్ ఇపుడు జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును అందిపుచ్చుకున్నది.
భారత్లో తన తొలి కార్గో విమాన సేవలు ప్రారంభించిన ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. తమ కస్టమర్లకు వేగవంతంగా వస్తువులను అందజేయాలనే ఉద్దేశంతో, తన రవాణా వ్యవస్థను ఈ దేశంలో మరింత మెరుగుపర్చుకోవాలని అమెజాన్ సంస్థ,
హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. మంత్రి తన ప్రసంగంలో… తొలినాళ్లలోనే ఐటి పరిశ్రమ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోవడం పైన దృష్టి సారించాం.
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్లో సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల పైన చర్చించారు.
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని మరోమారు రుజువుచేసుకున్నది. అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ, ఈవీ అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీలో దేశంలోనే అత్యంత భారీ పెట్టుబడి తెలంగాణకు తరలివచ్చింది.
జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ మండలం తండ్రియాల మారుమూల పల్లెలో పుట్టినా, తన ప్రతిభతో ఎదిగి, మంత్రి కేటీఆర్ ప్రశంసలందుకుని, ఆయన ఆర్ధిక సహకారంతో ఇంజనీరింగ్ పూర్తి చేసి, పలువురి ప్రశంసలందుకుంటున్న‘రుద్ర రచన’ ఇప్పటి విధ్యార్ధిని, విధ్యార్ధులకు ఆదర్శంగా నిలుస్తున్నది.