అవార్డులు అందుకుంటున్నఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి
‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’’ అనేది ఒకప్పటి మాట. ఆధునిక, కార్పోరేట్ తరహా వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం ద్వారా ప్రభుత్వ రంగ వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించి దీనిని తిరగ రాసింది నేటి మన రాష్ట్ర ప్రభుత్వం.