నూనె గింజల సాగుకు అద్భుత అవకాశాలు
ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కును దాటింది. ఇందులో అత్యధిక వాటా ఇండియా, చైనాలది మాత్రమే. ప్రపంచ జనాభా మొత్తానికి యేటా 220 మిలియన్ టన్నుల నూనెగింజలు అవసరం వుంటుంది.
ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కును దాటింది. ఇందులో అత్యధిక వాటా ఇండియా, చైనాలది మాత్రమే. ప్రపంచ జనాభా మొత్తానికి యేటా 220 మిలియన్ టన్నుల నూనెగింజలు అవసరం వుంటుంది.
ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార సంస్థ ముఖ్య ఉద్దేశం అయిన ‘‘అందరికీ ఆహారం’’ అనే నినాదం కార్యరూపం దాల్చి, ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగి ఆహార భద్రత కల్పిచాలంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ విధానాల కారణంగా ‘తెలంగాణ రైతాంగం నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని సూచిస్తోంది.
తెలంగాణ మట్టికి గొప్ప మహాత్మ్యముంది. ఎందరో మహానుభావులను తయారు చేసింది. కొందరు వారి జీవితాలు తెలంగాణ కోసం అంకితం చేశారు. అందులో ఒకరు సురవరం ప్రతాపరెడ్డి.
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో కొందరు వాఙ్మయమూర్తుల కృషి తాలూకు విశేషాలు ఏనాటికీ తరగిపోని గనుల వంటివి. ఈ వరుసలో చెప్పదగిన ప్రముఖుల్లో తెలంగాణ వైతాళిక శ్రేణిలో సురవరం ప్రతాపరెడ్డి ఒకరు. రమారమి అర్థశతాబ్ధి క్రితం ముద్దసాని రామిరెడ్డి, డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి రచించిన (వేరు వేరు) జీవితచరిత్రలు