మిషన్ కాకతీయ రెండవ విడతకు శ్రీకారం
తెలంగాణ రాష్ట్రంలో భూగర్భజలాలు పెరగడానికి, గ్రామాలలో రైతులకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్కాకతీయ’ కార్యక్రమం మొదటి విడతలో అద్భుత ఫలితాలు సాధించింది.
తెలంగాణ రాష్ట్రంలో భూగర్భజలాలు పెరగడానికి, గ్రామాలలో రైతులకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్కాకతీయ’ కార్యక్రమం మొదటి విడతలో అద్భుత ఫలితాలు సాధించింది.