‘రాజర్షి’… రాజన్నశాస్త్రి
‘రాజు జీవించె రాతి విగ్రహములందు.. సుకవి జీవించె ప్రజల నాలుకలయందు’ అంటారు గుఱ్ఱం జాషువా. కానీ రాజన్నశాస్త్రి కేవలం విగ్రహరూపంలోనే కాదు… ధర్మపురి చరిత్ర ఉన్నంతవరకూ ప్రజల నాలుకల్లోనూ నిల్చే కలియుగమెరిగిన మహాపురుషుడు.
‘రాజు జీవించె రాతి విగ్రహములందు.. సుకవి జీవించె ప్రజల నాలుకలయందు’ అంటారు గుఱ్ఱం జాషువా. కానీ రాజన్నశాస్త్రి కేవలం విగ్రహరూపంలోనే కాదు… ధర్మపురి చరిత్ర ఉన్నంతవరకూ ప్రజల నాలుకల్లోనూ నిల్చే కలియుగమెరిగిన మహాపురుషుడు.