మహేశ్వరంలో విప్రొ
టీఎస్ ఐపాస్ వంటి సరళతర పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఎందరో పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ను ఎంచుకుంటున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
టీఎస్ ఐపాస్ వంటి సరళతర పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఎందరో పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ను ఎంచుకుంటున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
హైదరాబాద్ మహానగరంలో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నాం, ఆరు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టాం.