తెలంగాణ కోసం సత్యాగ్రహాలు
తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు డా|| మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన పిలుననుసరించి 1970 ఏప్రిల్ 22నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ నాయకులు, ప్రజలు నిరశనదీక్షలో పాల్గొంటున్నారు.
తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు డా|| మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన పిలుననుసరించి 1970 ఏప్రిల్ 22నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ నాయకులు, ప్రజలు నిరశనదీక్షలో పాల్గొంటున్నారు.