కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాత బావుల పునరుద్ధరణ
స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ వారు నగరంలో శిథిలావస్థకు చేరిన బావులను అధునాతనంగా పునరుద్ధరిస్తున్నారు.
స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ వారు నగరంలో శిథిలావస్థకు చేరిన బావులను అధునాతనంగా పునరుద్ధరిస్తున్నారు.
రామప్ప దేవాలయం వున్న పాలంపేట నాజన్మ స్థలం. ఊహ తెలియకముందునుంచి రామప్ప గుడితో నా అనుబంధం. నాలుగేళ్ళ వయస్సు నుండే నా తండ్రితో రామప్ప గుడి హద్దుగా వున్న మా పొలానికి పోతుండేవాణ్ణి. గుడి ప్రహరీ గోడ నా అడ్డా.
కేంద్ర ప్రభుత్వం జూలై 15, 2021న కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పరిధి నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కృష్ణా, గోదావరి నదులపై, వీటి ఉపనదులపై నిర్మాణమవుతున్న, ఇప్పటికే నిర్మించిన అన్ని మధ్యతరహా, భారీ ప్రాజెక్టులను బోర్డుల