Vakati Sunitha Laxma Reddy

తొలి మహిళా కమిషన్‌

తొలి మహిళా కమిషన్‌

గ్ల నూతన సంవత్సరం వేళ రాష్ట్ర మహిళాలోకానికి ఇది నిజంగా ఓ శుభవార్త. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ గా మాజీమంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు.