కేసీఆర్ కలవైకుంఠపురమే.. ఇల!
యాదేశైలే మహాపుణ్యం
విష్ణు పాదావసేచనమ్
విష్ణుకుండ మతిఖ్యాతిమ్
తీర్థమైశ్వర్య దాయకమ్.
యాదేశైలే మహాపుణ్యం
విష్ణు పాదావసేచనమ్
విష్ణుకుండ మతిఖ్యాతిమ్
తీర్థమైశ్వర్య దాయకమ్.
తెలంగాణా…. అత్యంత పురాతన వంశాలుగా భావించే శాతవాహనులు, ఇక్ష్వాకులు పరిపాలించిన రాజ్యం ఇది. ఇవే కాకుండా పురాణాలూ, ఇతిహాసాలలో పేర్కొన్న ఎన్నో ఆలయాలు, సంస్కృతులకు నిలయంగా ఉంది ఈ తెలంగాణా ప్రాంతం. బౌద్ధం, జైనం,శైవం, వైష్ణవంలతో పాటు ప్రకృతి ఆరాధకులుగా శాక్తేయ దేవతలను, గ్రామ దేవతలను కూడా సమాన స్థాయిలో ఆరాధించారు. ఈ క్రమంలో నరసింహ తత్వాన్ని కూడా సమాన స్థాయిలో ఆరాధించారు.
By: శ్రీ మద్దూరి రామమూర్తి
ఉగ్ర స్వరూపుడైన నారసింహుడు యాదరుషి తపస్సు ఫలితంగా యాదాద్రి గుహలో వెలసి భక్తులను కటాక్షిస్తున్నాడు