తెలంగాణలో విశ్వకవి రవీంద్రుడు
తెలంగాణ సమాజంతో రవీంద్రుని సంబంధం సాంస్కృతికమైంది. చరిత్రాత్మక మైంది. హైదరాబాద్ దక్కనీ సంస్కృతిపై గొప్ప కథ రాయడమే గాక రెండు కవితలు రాశారు.
తెలంగాణ సమాజంతో రవీంద్రుని సంబంధం సాంస్కృతికమైంది. చరిత్రాత్మక మైంది. హైదరాబాద్ దక్కనీ సంస్కృతిపై గొప్ప కథ రాయడమే గాక రెండు కవితలు రాశారు.
సహజసిద్ధమైన ప్రకృతికి సైతం ప్రతికృతికాని సౌందర్యపూర్వకమైన చిత్రాలతో, మిలమిలా మెరిసిపోయే రంగులతో సూర్యప్రకాశ్ రచించే ప్రతిచిత్రం అందించే నిశ్శబ్ద సంగీతం కళాహృదయుడైన ప్రేక్షకుణ్ణి వినూత్న లోకాలలోకి చేరవేస్తుంది, ఆనందపు అనుభూతులలో విహరింపజేస్తుంది
‘‘ఒక్కవేలుతో కొడితే దెబ్బ తగలది, అదే పిడికిలితో కొడితే దెబ్బ గట్టిగ తగుల్తది. ప్రజలు ఒక్కటయితే ఎటువంటి సమస్యనయినా పరిష్కరించుకోవచ్చు. మనలోపల వున్న శక్తి మనకు తెల్వదు. దాన్ని బయటికి తెచ్చి మన…
‘రెండు వందల యేడుల నుంచి చిమ్మ చీకటుల మ్రగ్గి వెలుతురు రేక గనని మాకు, ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి వీవు, కీర్తనీయ! బూర్గుల రామకృష్ణరాయ! `మహాకవి డా. దాశరథి శ్రీ జి. వెంకటరామారావు…
శ్రీ ప్యారక శేషాచార్యులు భగవంతుడు కాలస్వరూపుడు. సూర్యుడు నారాయణ స్వరూపుడని ఉపనిషత్తులు, పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూ ధర్మశాస్త్రాలనుసరించి సూర్యుని గమనాన్ని పట్టి కాలం ఏర్పడుతుంది. దీనిలో కూడా కొన్ని అపవాద మార్గాలున్నాయి. భగవంతుడు…
మిరిమిట్లు గొలుపుతూ, జిగేలుమనిపించే కాంతి విన్యాసాలు, అబ్బుర పరిచే నటుల నటనా కౌశలం, ఊపిరి బిగపట్టించే సన్నివేశాలు ఒకటేమిటి ఇలా ఎన్నో .. అంటువంటి నాటకాల పరంపర ఇటీవల హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రేక్షకులను…
ఈ తిరుగుబాటుకు ముందు బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న వహబీ ఉద్యమ ప్రభావం
తుర్రెబాజ్ ఖాన్పై పడింది. అప్పటికే బ్రిటీష్ పాలన వల్ల భారతీయులకు జరుగుతున్న కష్టనష్టాలపై వారు జాతీయ స్థాయి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రధానంగా ముస్లిం యువకులను, గ్రామీణ రైతాంగాన్ని కూడ గట్టడం మొదలు పెట్టారు.
మనిషి జీవన పరిణామక్రమంలో ‘వలస’ ఓ అనివార్యగతి. ఆదిమ కాలంలోని ‘వలస’కి. ఆధునిక కాలంలోని ‘వలస’కీ, లక్ష్యం ఒకటే కానీ. జీవనదిశలో ఫలితాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఈ వైరుధ్యాన్ని బి. నర్సింగ్రావు…
హరిదాసులు, జంగమదేవరలు, బుడబుక్కలవాళ్ళు, గొబ్బెమ్మలు, చేమంతిపూలు, రంగురంగుల ముత్యాల ముగ్గులు, నూతన ధాన్యపు రాశులు, నాగళ్లకు, కొడవల్లకు, పశువులకు పూజలు-ఇవి సంక్రాంతి ప్రత్యేకతలు.
గజ్వేల్ సమగ్రాభివృద్ధికి సూచికలు గ్రామ స్థాయిలో ప్రజలు వారి అవసరాలను వారే గుర్తించి వాటిని ప్రభుత్వానికి అందచేస్తే వాటినుండే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, ఆ దిశగానే గజ్వేల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కొనసాగుతుందని…