గోండుల గుస్సాడీ నృత్యోత్సవం
ప్రపంచ వ్యాప్తంగా గిరిజన స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ నృత్యం చేస్తారు. తెలంగాణలో ఉన్న సుమారు డజను రకాల గిరిజన తెగలు కూడా తమ తమ ప్రత్యేక స్థానిక నృత్యాలు చేస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా గిరిజన స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ నృత్యం చేస్తారు. తెలంగాణలో ఉన్న సుమారు డజను రకాల గిరిజన తెగలు కూడా తమ తమ ప్రత్యేక స్థానిక నృత్యాలు చేస్తారు.
సిరిసిల్ల పట్టుచీర ‘‘రాజన్న సిరిపట్టు’’ అంతర్జాతీయ వేదికలపైన అనేక మందిని ఆకర్షిస్తున్నది. సిరిసిల్ల జిల్లాలోని
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగాక గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ముఖ్యంగా అడవులతో మమేకమై జీవిస్తున్న గోండులను అన్ని విధాలుగా మెరుగుపరిచి వారికి సౌకర్యవంతమైన జీవన విధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది.
కాలం ముంగిట అందరూ గులాములే
తొడగొట్టి సవాల్ చేస్తే
గుడ్లురిమి గూబ పగలగొడతామంటే
అలెగ్జాండర్ లే మట్టి కరిచారు
కాలగతిలో మనదైన గుర్తింపుతో చలించాల్సిందే
కాలం నేలమాళిగలో మన చరిత్ర దాచుకోవాలంతే
అది 1981వ సంవత్సరం. రవీంద్రభారతిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికి ఇంకా దూరదర్శన్ ప్రాశస్త్యంలోకి రాలేదు. ప్రజలంతా ఆకాశవాణి కార్యక్రమాలనే ఆదరిస్తున్న రోజులు కనుక ఆకాశవాణి అన్నా, అందులో పని చేస్తున్నవారన్నా జనబాహుళ్యంలో అభిమానం, ఆదరణ ఉండేవి.
మన తెలంగాణ ప్రజా సంస్కృతికి ఘనమైన వారసత్వ చరిత్ర ఉన్నది. తెలంగాణ సాహిత్యం రాతి గుండెలను సైతం కరిగించీ రాగాలు ఆలపించగలదు. ఇక్కడ ఆటా, పాటా ప్రధానమైన సామూహిక రాగం.
తెలంగాణలోని ప్రాచీన సంస్కృతికీ, ఆలయాలూ నెలవైన ఖిల్లా ఇందూరు (నిజామాబాద్) జిల్లా. ఈ జిల్లాలో అపురూప దేవాలయాలకు నిలయమైన రథాలరామారెడ్డిపేటలో జన్మించిన జాతిరత్నం వల్లంభట్ల గుండయ్య భాగవతార్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ కె.వి. రమణ పుట్టిన రోజంటే కళాకారులందరికీ ఓ పండుగరోజు. కళాకారుల పట్ల ఆయనకు ఉన్న అభిమానం, గౌరవానికి ఇది నిదర్శనం.