కళలు

భాషా సాంస్కృతిక వికాసం

భాషా సాంస్కృతిక వికాసం

తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో గొప్పది. అలాంటి కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించాలనే సంకల్పంతో, దేశంలో ఎక్కడా లేని విధంగా ‘‘సాంస్కృతిక సారథి’’ వ్యవస్థను ఏర్పాటు చేసి 583 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఉపాధిని కల్పించింది.

చరిత్ర సృష్టించిన బలగం

చరిత్ర సృష్టించిన బలగం

తెలంగాణ పల్లె సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన ‘బలగం’ సినిమా చరిత్ర సృష్టించిందని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ కుర్మాచలం అన్నారు.

ఆస్కార్‌ అవార్డు గర్వకారణం

ఆస్కార్‌ అవార్డు గర్వకారణం

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘ఉత్తమ ఒరిజనల్‌ సాంగ్‌’ విభాగంలో ఆస్కార్‌ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ,

గోండుల గుస్సాడీ నృత్యోత్సవం

గోండుల గుస్సాడీ నృత్యోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా గిరిజన స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ నృత్యం చేస్తారు. తెలంగాణలో ఉన్న సుమారు డజను రకాల గిరిజన తెగలు కూడా తమ తమ ప్రత్యేక స్థానిక నృత్యాలు చేస్తారు.

“ రాజన్న సిరిపట్టు “ సిరిసిల్ల పట్టుచీర 

“ రాజన్న సిరిపట్టు “ సిరిసిల్ల పట్టుచీర 

సిరిసిల్ల పట్టుచీర ‘‘రాజన్న సిరిపట్టు’’ అంతర్జాతీయ వేదికలపైన అనేక మందిని ఆకర్షిస్తున్నది. సిరిసిల్ల జిల్లాలోని

వెలుగు చూస్తున్న అడవిబిడ్డల కళ

వెలుగు చూస్తున్న అడవిబిడ్డల కళ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగాక గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ముఖ్యంగా అడవులతో మమేకమై జీవిస్తున్న గోండులను అన్ని విధాలుగా మెరుగుపరిచి వారికి సౌకర్యవంతమైన జీవన విధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది.

default-featured-image

కాలంతో మనం

కాలం ముంగిట అందరూ గులాములే
తొడగొట్టి సవాల్‌ చేస్తే
గుడ్లురిమి గూబ పగలగొడతామంటే
అలెగ్జాండర్‌ లే మట్టి కరిచారు
కాలగతిలో మనదైన గుర్తింపుతో చలించాల్సిందే
కాలం నేలమాళిగలో మన చరిత్ర దాచుకోవాలంతే

దాశరధిరాసిన  రాసిన ‘ఈ ఎడాదిపాట ‘

దాశరధిరాసిన రాసిన ‘ఈ ఎడాదిపాట ‘

అది 1981వ సంవత్సరం. రవీంద్రభారతిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికి ఇంకా దూరదర్శన్‌ ప్రాశస్త్యంలోకి రాలేదు. ప్రజలంతా ఆకాశవాణి కార్యక్రమాలనే ఆదరిస్తున్న రోజులు కనుక ఆకాశవాణి అన్నా, అందులో పని చేస్తున్నవారన్నా జనబాహుళ్యంలో అభిమానం, ఆదరణ ఉండేవి.

ప్రభుత్వానికి ప్రజలకు వారధి

ప్రభుత్వానికి ప్రజలకు వారధి

మన తెలంగాణ ప్రజా సంస్కృతికి ఘనమైన వారసత్వ చరిత్ర ఉన్నది. తెలంగాణ సాహిత్యం రాతి గుండెలను సైతం కరిగించీ రాగాలు ఆలపించగలదు. ఇక్కడ ఆటా, పాటా ప్రధానమైన సామూహిక రాగం.

పలికించినది చదువులతల్లి!

పలికించినది చదువులతల్లి!

తెలంగాణలోని ప్రాచీన సంస్కృతికీ, ఆలయాలూ నెలవైన ఖిల్లా ఇందూరు (నిజామాబాద్‌) జిల్లా. ఈ జిల్లాలో అపురూప దేవాలయాలకు నిలయమైన రథాలరామారెడ్డిపేటలో జన్మించిన జాతిరత్నం వల్లంభట్ల గుండయ్య భాగవతార్‌.